తెలంగాణలో వృద్ధి చెందిన వరి,క్షీణించిన పప్పు ధాన్యాల సేద్యం
హైదరాబాద్ : తెలంగాణలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ 1 నాటికి మొత్తం పంటల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,19,16,633 ఎకరాల నుండి పెరిగి 1,28,20,698 ఎకరాలకు విస్తరించింది. ఇందులో వరి సేద్యం 46,63,640 ఎకరాలకు గాను 58,28,686 ఎకరాలకు విస్తరించింది.