Posts

Showing posts from August, 2022

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-08-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-08-2022 🌶️ *AC* *ARRIVALS 5000 TO 8000 BAGS*

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-08-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-08-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 55,000/60,000 BAGS)* TEJA BEST: 17000/22000, 

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-08-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-08-2022 🌶️ (A/C ARRIVALS 12000 BAGS)

𝐓𝐔𝐑𝐌𝐄𝐑𝐈𝐂 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-08-2022

Image
  𝐓𝐔𝐑𝐌𝐄𝐑𝐈𝐂 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 - 29-08-2022

𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-08-2022 🌶️

Image
𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-08-2022 🌶️ *A/C ARRIVALS 15000 BAGS SALES APPROX 8000 BAGS*

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-08-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-08-2022 🌶️ *AC* *ARRIVALS 3000 TO 5000 BAGS*

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-08-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-08-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 60,000/65,000 BAGS)* TEJA BEST: 17000/22000, 

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-08-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-08-2022 🌶️ (A/C ARRIVALS 15000 BAGS)

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 26-08-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 26-08-2022 🌶️ *AC* *ARRIVALS 5000 TO 8000 BAGS*

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 26-08-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 26-08-2022 🌶️ *(A/C ARRIVAL 20000 BAGS)*

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 26-08-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 26-08-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 50,000/55,000 BAGS)* TEJA BEST: 17000/22500, 

𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 25-08-2022 🌶️

Image
𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 25-08-2022 🌶️ *A/C ARRIVALS 12000 BAGS SALES APPROX 8000 BAGS*

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 25-08-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 25-08-2022 🌶️ *(A/C ARRIVAL 15000 BAGS)*

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 25-08-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 25-08-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 70,000/75,000 BAGS)* TEJA BEST: 17000/22500, 

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 25-08-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 25-08-2022 🌶️ *AC* *ARRIVALS 5000 TO 8000 BAGS*

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 24-08-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 24-08-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 75,000/80,000 BAGS)* TEJA BEST: 17000/23000, 
Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 24-08-2022 🌶️ *AC* *ARRIVALS 8000 TO 10000 BAGS*

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 24-08-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 24-08-2022 🌶️ *(A/C ARRIVAL 6000 BAGS)* TEJA BEST :23700

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-08-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-08-2022 🌶️ *(A/C ARRIVAL 7,000 BAGS)*

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-08-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-08-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 70,000/75,000 BAGS)* TEJA BEST: 17000/23000,  DELUXE SOME LOTS:23200/23500,

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-08-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-08-2022 🌶️ *AC* *ARRIVALS 6000 TO 8000 BAGS*

𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 22-08-2022 🌶️

Image
𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 22-08-2022 🌶️ *A/C ARRIVALS 12000 BAGS SALES APPROX 6000 BAGS*

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 22-08-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 22-08-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 65,000/70,000 BAGS)* TEJA BEST: 17000/23500, 

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 22-08-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 22-08-2022 🌶️ *(A/C ARRIVAL 8,000 BAGS)* TEJA BEST :23400

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 22-08-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 22-08-2022 🌶️ *AC* *ARRIVALS 3000 TO 5000 BAGS*

జొన్నలు

Image
    శ్రీక్రిష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని గత వారం గుజరాత్లోని రాజ్ కోట్ మార్కెట్ మూసివున్నది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రూ. 2730 ధరతో ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేస్తుండగా, మిల్క్ - వైట్ స్థానికంగా రూ.2600-2700, మహీంద్ర రకం రూ. 2400-2500, ఎరుపు రకం రూ. 2700-2800, పచ్చజొన్నలు రూ. 5900-6000 మరియు కర్ణాటకలోని బళ్లారిలో ప్రతి రోజు 300-400 బస్తాలు రూ.2200-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

కొర్రలు

Image
   కర్ణాటకలోని బళ్లారిలో ప్రతి రోజు 300-400 బస్తాల కొర్రల రాబడిపై 2500-2800, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో 2-3 వాహనాల సరుకు అమ్మకంపై రూ. 2500-2650 ధరతో వ్యాపారమై ముంబై మరియు తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.

పంచదార ఎగుమతులకు అనుమతి

Image
  న్యూ ఢిల్లీ - కేంద్ర ప్రభుత్వం పంచదార ఎగుమతుల నిబంధనలను సడలించి ఎగుమతిదారులు, మిల్లులకు ముడి పంచదార షిప్మెంట్ కోసం ఇవ్వబడే పర్మిట్ క్రింద పంచదార షిప్మెంట్కు ప్రత్యామ్నాయం ఇవ్వడంతో కొన్ని మిల్లులకు - అనుకూలంగా మారింది. ఎందుకనగా 100 లక్షల టన్నులకు పైగా పంచదార ఎగుమతికి అనుమతి ఇవ్వడంపై సందేహ పరిస్థితి ఉండడంతో ముందు నుండే ముడి పంచదార నుండి రిఫెండ్ సరుకు తయారు చేయడం జరిగింది.

సరఫరా తగ్గే అంచనాతో పెరిగిన భారతీయ బియ్యం ధరలు

Image
  బెంగుళూరు - విస్తీర్ణం తగ్గినట్లు రిపోర్డు లభించిన నేపథ్యంలో కొత్త సీజన్లో సందేహాస్పద స్థితి ఉండడంతో భారతీయ బియ్యం ఎగుమతి ధరలు పెరిగాయి. అయితే వియత్నాం బియ్యం ధరలు అధికంగా ఉండడం, సరుకు నాణ్యంగా లేనందున ఎగుమతులు తగ్గాయి. ప్రముఖ ఎగుమతిదారులు 5 శాతం నూకలు గల పారాబాయిల్డ్ బియ్యం ధర ముందు వారంతో పోలిస్తే 360-366 డాలర్ల నుండి పెరిగి 365-371 డాలర్లు ప్రతి టన్నుకు చేరింది. దక్షిణ భారత ఎగుమతిదారుల కథనం ప్రకారం తూర్పు, ఉత్తర భారతాలలో వరి కోసం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. దీనితో కొత్త సీజన్లో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండడంతో వ్యాపారులు అధిక ధరలను ప్రతిపాదిస్తున్నారు.

స్థిరత్వం నెలకొన్న చింతపండు ధరలు

Image
   ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో గత వారం 6 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపె సిల్వర్ నాణ్యమైన సరుకు ప్రతి క్వింటాలు రూ.18,000-25,000, మేలిమి రకం రూ. 14,000-18,500, మీడియం రూ. 11,500-13,000, యావరేజ్ సరుకు రూ. 9000-10,000, ఫ్లవర్ స్పెషల్ సరుకు రూ. 8000-8500, బెస్ట్ రూ. 7000-8000, మీడియం రూ.6500-7000 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమెంది. 

ధనియాల ధరలకు లభిస్తున్న మద్దతు

Image
   శ్రీక్రిష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా కొనుగోళ్లు నెలకొన్నందున ధనియాల ధరలు గత సోమవారం నుండి శుక్రవారం వరకు రూ.100-150 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందగా శనివారం కొంతమేర శాంతించాయి. 

బెల్లం ధరలకు కొనసాగుతున్న ఒరవడి

Image
  ప్రస్తుతం నెలకొన్న పండుగల సీజన్తో పాటు నిల్వలు శరవేగంతో అడుగంటుతున్నందున గడిచిన హైదరాబాద్ కొన్ని వారాలుగా బెల్లం ధరలు దూసుకుపోతున్నాయి. అయితే, ప్రముఖ బెల్లం ఉత్పాదక ప్రాంతాలలో తయారీ ప్రక్రియ జోరందుకున్నందున రాబడులు పోటెత్తి పెరుగుతున్న ధరలకు కళ్లెం పడగలదని వ్యాపారులు భావిస్తున్నారు.

సజ్జలు

Image
  కర్ణాటకలోని బళ్లారిలో ప్రతి రోజు 300-100 బస్తాల న్యల రాబడిపై రూ. 2500-2800, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో 2-3 వాహనాలు రూ.2500-2550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ముంబై మరియు తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.

ఉలువలు

Image
   కర్ణాటకలోని మైసూరులో 3-4 వాహనాల ఉలువల అమ్మకంపై రూ. 5800-6000, క్లీన్ సరుకు రూ.6000-6200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై కేరళ కోసం రవాణా అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో నిల్వ అయిన సరుకు విజయవాడ డెలివరి రూ.5550-5600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

బొబ్బర్లు

Image
    మైసూరులో 1-2 వాహనాల బొబ్బర్ల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6500-7500, తడిసిన సరుకు రూ. 5800 -6500, మీడియం రూ. 6800-7000, ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో నిల్వ అయిన నల్లబొబ్బర్లు 6700-6800, తెలుపు రూ.5600, ఎరుపు రూ.5500-5600, పొదిలిలో ప్రతి రోజు 4-5 వాహనాల సరుకు అమ్మకంపై రూ.5500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

రాగులు

Image
    కర్ణాటకలోని అరిసెకేరిలో ప్రతి రోజు 500-600 బస్తాల రాగుల రాబడిపై రూ. 1500-1600, చింతామణి, దావణగెరె, హర్పనహళ్లి ప్రాంతాలలో 800-1000 బస్తాలు రూ. 1750-2425, శిమోగాలో 100-150 బస్తాలు ఎరుపు రకం రూ. 2600-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, సాలూరు ప్రాంతాలలో గత వారం 4-5 వాహనాల రాగుల అమ్మకంపై లోడింగ్ కండిషన్ రూ. 2100-2150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం కోసం రవాణా అవుతున్నది.

సన్ ఫ్లవర్

Image
   కర్ణాటకలోని బళ్లారిలో ప్రతి రోజు 5-6 వేల బస్తాల సన్ఫ్లవర్ రాబడిపై రూ. 6000–7300, తమిళనాడులోని వెల్లకోవిల్లో 4500-5000 బస్తాలు రూ. 5200-700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

కందుల ఉత్పత్తి తగ్గే అంచనా

Image
  ప్రస్తుత పంట కాలం (2021 జూలై - 2022 జూన్) లో కందుల ఉత్పత్తి 43.50 ల.ట. నుండి స్వల్పంగా తగ్గి 43.40 ల.ట. ఉండగలదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నాల్గవ ముందస్తు అంచనాలో తమ అభిప్రాయం వెల్లడించింది. ఇదిలా ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున ప్రభుత్వ అంచనా కన్నా మరింత తగ్గగలదని వ్యాపారులు పేర్కొన్నారు. తద్వారా వ్యాపారులు ఇప్పటి నుండే అప్రమత్తమైనందున ధరలకు మద్దతు లభిస్తున్నది. 

కొత్త పెసల రాబడితో తగ్గిన ధరలు

Image
   దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 19 నాటికి పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 33.96 ల.హె. నుండి తగ్గి 32,40 ల.హె.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఇందులో గుజరాత్ సేద్యం ఆగస్టు 15 నాటికి 97,000 హెక్టార్ల నుండి తగ్గి 75,933 హెక్టార్లకు పరిమితమైంది. 2021-22 (జూలై-జూన్) సీజన్లో దేశంలో పెసల ఉత్పత్తి 31.50 ల.ట., ఇందులో ఖరీఫ్ సీజన్ ఉత్పత్తి 16-17 ల.ట. ఉండగలదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నాల్గవ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. 

మెంతులు

Image
   మధ్యప్రదేశ్లోని జామ్లాలో గత వారం 4-5 వేల బస్తాల మెంతుల రాబడిపై రూ. 4400-4500, మీడియం రూ.5000-5200, మీడియం బెస్ట్ రూ. 6000-6500, నాణ్యమైన సరుకు రూ. 6700-6800, పాప్ రూ. 7000-7500,

పెరిగిన పసుపు ఉత్పత్తి - దిగజారుతున్న ధరలు

Image
  దేశంలో 2021-22 పంట కాలం పసుపు ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 18.4 శాతం ఇనుమడించి 13.30 ల.ట.కు ఎగబాకగా, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు ముందు సంవత్సరంతో పోలిస్తే 16.7 శాతం క్షీణించి 1,53,154 టన్నులకు పరిమితమైనట్లు మసాలా బోర్డు విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. అయితే, ఇది తాత్కాలికమేనని కూడా బోర్డు పేర్కొన్నది. ఎందుకనగా, ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ఆరోగ్య పరిరక్షణ అంశంపై అవగాహన పెంపొందడమే ఇందుకు నిదర్శనమని బోర్డు తమ అభిప్రాయం వ్యక్తం చేసింది.

మినుములపై కొనుగోలుదారుల శీతకన్ను

Image
  పెరుగుతున్న పప్పు ధాన్యాల ధరల నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు, కొత్త మినుముల రాబడులకు ఆసన్నమైన తరుణం మరియు స్టాకిస్టుల ఆసక్తి సన్నగిల్లినందున గత వారం మినుముల ధర ప్రతి క్వింటాలుకు రూ. 150-200 పతనమైంది.

బఠాణీలు

Image
  హైదరాబాద్ ఉయిన్- రష్యా యుద్ధంతో ఉక్రెయిన్లో బఠాణీల సాధారణ ఉత్పత్తి 5.55 ల.ట. నుండి తగ్గి 1.50 ల.ట.కు పరిమితం కాగలదని తెలుస్తోంది. మరోవైపు ప్రపంచంలో అతిపెద్ద బఠాణీల ఉత్పాదక దేశమైన రష్యాపై ఆర్థిక ఆంక్షలు కొనసాగుతున్నందున దిగుమతి దేశాల కొనుగోళ్లు కుంటుపడ్డాయి. రష్యా ప్రతియేటా 30 అట, బఠాణీలు ఉత్పత్తి చేస్తున్నందున ప్రస్తుతం విధించిన ఆర్థిక ఆంక్షలతో అంతర్జాతీయ విపణిలో బఠాణీల ధరలు దూసుకుపోతున్నాయి. 

దూసుకుపోతున్న వేరుశనగ ధరలు

Image
   ప్రస్తుత ఖరీఫ్లో ఆగస్టు 19 వరకు దేశంలో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 47,95,000 హెక్టార్ల నుండి తగ్గి 44,32,000 హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్లో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 19,01,082 హెక్టార్ల నుండి తగ్గి 17,00,123 హె .లకు చేరింది. రాజస్థాన్లో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 7,84,000 హెక్టార్లు ఉంది. అనగా గుజరాత్ తరువాత రెండవ ప్రముఖ స్థానంలో ఉంది.

పత్తి

Image
   అమెరికాలో పత్తి ఉత్పత్తి తగ్గినట్లు సంకేతాలు అందిన తర్వాత అంతర్జాతీయ విపణిలో ధరలు దూసుకుపోవడం ప్రారంభమైంది. అటు తర్వాత దేశీయ మార్కెట్లో వ్యాపారులు అప్రమత్తత పెరిగినందున గుజరాత్లో పతి ప్రతి కండీ ధర ఎ గ్రేడ్ పత్తి రూ. 99,000–1,00,000, బి గ్రేడ్ రూ. 96,000-97,000, గింజలు ప్రతి క్వింటాలు రూ. 3250- 3700 మరియు మహారాష్ట్రలో రూ. 10,000–11,000, పత్తి గింజలు రూ. 3400-4200 ప్రతి క్వింటాలు మరియు 30 మి.మీ. పొడుగుపింజ ప్రతి కండీ పత్తి రూ.1,30,000-1,40,000, అకోలాలో 29 మి.మీ. పత్తి రూ. 99,000-1,01,500, ఖాన్దేశ్, మరాట్వాడలో రూ. 97,000–1,02,000 ప్రతి కండీ ధరతో వ్యాపారమైంది.

బలవడుతున్న ఆముదాల వాయిదా ధరలు

Image
   గత సోమవారం ఎస్సిడిఇఎక్స్ వద్ద సెప్టెటంబర్ వాయిదా రూ. 7400 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 150 వృద్ధి చెంది రూ. 7550 వద్ద ముగిసింది.

ఎగుమతి డిమాండ్తో జీలకర్ర ధరలకు లభిస్తున్న మద్దతు

Image
   దేశంలో 2021-22 సీజన్ మసాలా దినుసుల ఉత్పత్తి ముందు సీజన్ తో పోలిస్తే 1.10 కోట్ల టన్నుల నుండి 1.5 స్వల్పంగా క్షీణించి 1.09 కోట్ల టన్నులకు పరిమితమైందని మసాలా బోర్డు విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఇందులో జీలకర్ర ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచిన రాజస్తాన్లో ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 8.8 శాతం తగ్గి 7,25,651 టన్నులకు పరిమితం కాగా ఎగుమతులు 27.28 శాతం తగ్గి 2,16,996 టన్నులకు పరిమితమైంది.

బలపడుతున్న శనగల ధరలు

Image
  సీజన్లో దేశంలో శనగల ఉత్పత్తి 137.50 ల.ట.కు చేరినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నాల్గవ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. అయితే, దేశంలోని పలు ప్రాంతాలలో అతివృష్టి మరియు కొన్ని ప్రాంతాలలో లోటు వర్షపాతం తగ్గిన ఉత్పత్తి మరియు పెరుగుతున్న వినియోగంతో పాటు తూర్పు ఆస్ట్రేలియాలోని ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. భారతదేశం శనగల ఉత్పత్తిలో ప్రసిద్ధి గాంచినట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం పంట ప్రాథమిక దశలో ఉంది. మున్ముందు పరిస్థితి సానుకూలంగా మారే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. పెరుగుతున్న లానినొ మరియు భారత ధృవాలలో నకారాత్మక శక్తి పెంపొందడం వలన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున దక్షిణ ఆస్ట్రేలియాలోని విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, క్రిస్ ల్యాండ్ మరియు తూర్పు ప్రాంతాలలో మున్ముందు శనగ పంటకు పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని దేశీయ మార్కెట్లో దిగజారుతున్న శనగల ధరలకు కళ్లెం పడింది.

యాలకులు

Image
  పెద్ద యాలకుల వేలాలు సిలిగుడి - ఆగస్టు 18న పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటంలో పెద్ద గింజ యాలకుల ధర ముందు వారంతో పోలిస్తే రూ. 518.75 నుండి పెరిగి రూ. 525, చిన్న గింజ సరుకు ధర రూ. 450 ప్రతి కిలోకు చేరగా, గ్యాంగ్టక్లో పెద్ద యాలకుల ధర రూ. 525, చిన్నవి రూ. 475 ప్రతి కిలో మరియు పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో పెద్ద గింజ ధర రూ. 650 నుండి పెరిగి రూ. 662.50, చిన్నగింజ రూ. 521.25 నుండి తగ్గి రూ. 517.50 ప్రతి కిలోకి చేరింది.

మిరియాలు

Image
  2021-22 సీజన్లో మిరియాల ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 7.7 శాతం తగ్గి 60 వేల టన్నులకు చేరినట్లు మసాలా బోర్డు విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. 

స్వల్పంగా పెరిగిన నువ్వుల ధరలు

Image
   ప్రస్తుత ఖరీఫ్ ఆగస్టు 19 వరకు దేశంలో నువ్వుల పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12,38,000 హెక్టార్ల నుండి తగ్గి 12,24,000 హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్లో విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 99,758 హెక్టార్ల నుండి తగ్గి 68,807 హె లకు చేరింది. రాజస్థాన్లో విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 2,63,760 హెక్టార్ల నుండి పెరిగి 2,84,770 హెక్టార్లకు చేరింది.

సోంపు

Image
   శ్రీక్రిష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని గత వారం గుజరాత్లోని అత్యధిక మార్కెట్లు మూసి ఉన్నాయి.

కొబ్బరికాయలు - కొబ్బరిలో పెరుగుదలకు అవకాశం లేదు

Image
  కొచ్చి- దక్షిణ భారతంలో ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో మార్కెట్లో రాబడులు పెరగడంతో రాబోవు ఓనం సహా అన్ని పండుగల కోసం కొబ్బరినూనె ధరలు పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి మరియు భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశాలు కనిపించడంలేదు.

బలపడుతున్న మొక్కజొన్న ధరలు

Image
  ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో ప్రతి రోజు  5-6 వాహనాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా ప్రతి క్వింటాలు రూ. 2300-2350, లోడింగ్ కండిషన్ సరుకు రూ. 2500, గుంటూరులో నిల్వ అయిన సరుకు 2-3 వ్యాగన్ల మొక్కజొన్న లోడింగ్ కండిషన్ రూ.2330 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ఏలూరు, విజయవాడ, నమ్మక్కల్ కోసం వ్యాపారమైంది. విజయనగరం, సాలూరు, చీపురుపల్లి ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి ప్రతి రోజు 10-12 వాహనాల సరుకు అమ్మకంపై స్థానికంగా రూ. 2450-2460, అనకాపల్లి డెలివరి రూ.2550, హిందూపూర్, నంద్యాల, మడకశిర రాబడులు క్షీణించి ప్రతి రోజు 1-2 వాహనాల సరుకు రాబడి పై రూ. 2400-2450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

వాము

Image
   ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో గత శుక్రవారం 500 బస్తాల వాము రాబడిపై యావరేజ్ సరుకు రూ. 10,500-11,500, తెలుపు రకం రూ. 12,000-12,500, మీడియం బెస్ట్ 13,000–14,000, నాణ్యమైన సరుకు రూ. 15,000–16,000,

తగ్గిన మిర్చి ఉత్పత్తి - డీలక్స్ రకాలకు గిరాకీ

Image
  దేశంలో 2021-22 సీజన్ మసాలా దినుసుల ఉత్పత్తి ముందు సీజన్తో పోలిస్తే 1.10 కోట్ల టన్నుల నుండి 1.5 స్వల్పంగా క్షీణించి 1.09 కోట్ల టన్నులకు పరిమితమైందని, తద్వారా మిర్చి ఉత్పత్తి 20 ల.ట. నుండి 19 ల.ట.కు పరిమితమైందని మసాలా బోర్డు విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ప్రస్తుతం ఉత్పాదక ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సేద్యం కుంటుపడుతోంది. అయితే, పంట విత్తేందుకు మరో రెండు నెలల సమయం ఉంది. రైతులకు తమ ఉత్పత్తిపై లాభసాటి ధరలు గిట్టుబాటవుతున్నందున సేద్యం శరవేగంతో విస్తరిస్తున్నారు. అయితే, గత ఏడాది ఎదుర్కొన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పంటకు సోకే కీటకాలపై కూడా దృష్టి సారిస్తున్నారు.

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 19-08-2022 🌶️

Image
  𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 19-08-2022 🌶️ *(A/C ARRIVAL 6,000 BAGS)* TEJA BEST :23400