2021-22 సీజన్లో మిరియాల ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 7.7 శాతం తగ్గి 60 వేల టన్నులకు చేరినట్లు మసాలా బోర్డు విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది.
అయితే, విదేశాల నుండి చౌకగా సరుకు దిగుమతి అవుతున్నందున ఒకానొక తరుణంలో ధరలు పెరిగి ప్రస్తుతం చౌకగా మారాయి. బుధవారం గార్బుల్డ్ మిరియాలు రూ. 515, అన్-గార్బుల్డ్ రూ. 495 ప్రతి కిలో ధరతో అమ్మకమైంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు