Posts

Showing posts from June, 2022

𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-06-2022 🌶️

Image
𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-06-2022 🌶️ *A/C ARRIVALS 12000 BAGS SALES APPROX 9000 BAGS*

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-06-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-06-2022 🌶️ *(A/C ARRIVALS 12000 BAGS)*

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-06-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-06-2022 🌶️ *ARRIVAL 300 TO 500 BAGS* 

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-06-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-06-2022 🌶️ *(NON A/C ARRIVALS APPROX 5000  BAGS)*

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-06-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-06-2022 🌶️ *(A/C ARRIVALS 15000 BAGS)*

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-06-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-06-2022 🌶️ *(NON A/C ARRIVALS APPROX 5000 - 7000 BAGS)*

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 28-06-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 28-06-2022 🌶️ *ARRIVAL 500 BAGS* 

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 28-06-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 28-06-2022 🌶️ *(NON A/C ARRIVALS APPROX 5000 BAGS)*

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 27-06-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 27-06-2022 🌶️ *ARRIVAL 300 TO 500 BAGS* 

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 27-06-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 27-06-2022 🌶️ *(A/C ARRIVALS 6000 BAGS)*

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 27-06-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 27-06-2022 🌶️ *(NON A/C ARRIVALS APPROX 10,000 BAGS)*

మెంతులు స్థిరం

Image
   మెంతుల ఉత్పాదక రాష్ట్రాలలో గత వారం కొనుగోళ్లు ఊపందుకున్నప్పటికీ ధర కేవలం రూ. 150-200 ఒడిదొడుకుల మధ్య కొనసాగింది. ఎందుకనగా, ఈ ఏడాది ప్రముఖ మెంతుల ఉత్పాదక రాష్ట్రాలైన గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్లో ఉత్పత్తి సమృద్ధిగా ఉండగలదనే అంచనా ఇందుకు నిదర్శనం. సరఫరా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు.

సోంపు

Image
  ఈఏడాది రెతులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు విక్రయిస్తున్నందున మార్కెట్లలో రాబడులు పెరగడం లేదు. ఉత్పత్తి సంతోషజ నకంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా అమ్మకానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు నిలకడగా ఉన్నాయి.

యాలకులు

Image
  సిలిగురి - సిక్కింలోని సింగటంలో జూన్ 23న నిర్వహించిన పెద్ద యాలుకుల వేలాలలో పెద్ద గింజ సరుకు ధర ముందు వారంతో పోలిస్తే రూ. 650 నుండి తగ్గి రూ. 575, చిన్న గింజ సరుకు రూ. 575 నుండి తగ్గి రూ. 550 మరియు అస్సాంలోని గాంగ్టక్లో పెద్ద గింజ సరుకు ధర తగ్గి రూ. 625, చిన్న గింజ సరుకు రూ.550 నుండి తగ్గి రూ.525కి చేరింది. అయితే పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో పెద్దగింజ సరుకు గత వారంతో పోలిస్తే రూ. 725 నుండి తగ్గి రూ. 682.50 కి చేరగా, చిన్న గింజ సరుకు రూ. 575 నుండి తగ్గి రూ.567.50 కు పరిమితమైంది.

కొనసాగుతున్న జీలకర్ర ఎగుమతులు - వాయిదా ధరలు పటిష్ఠం

Image
  లభించిన సమాచారం ప్రకారం గత రెండు వారాలుగా జీల కర్ర ధరలలో ఎక్కువగా హెచ్చు తగ్గులు లేవు. అయితే సరుకు ఎగుమతి అవు తోంది. గత సోమవారం ఎన్సిడిఇఎక్స్ వద్ద జీలకర్ర జూన్ వాయిదా 20,810 తో ప్రారంభమైన సాయంత్రం వరకు రూ. 215 తగ్గి రూ.20,595తో సమాప్త మెంది. కాగా, జూలె వాయిదా సోమవారం జూన్ నెలతో పోలిస్తే అధిక ధరతో రూ. 20,955తో ప్రారంభమైన తరువాత శుక్రవారం నాటికి రూ. 65 పెరిగి రూ. 21,020, ఆగస్టు వాయిదా రూ. 65 వృద్ధిచెంది రూ.21,145 వద్ద ముగిసింది. 

పెరిగిన నువ్వుల ధరలు

Image
  లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉన్నందున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో విస్తీర్ణం తగ్గే అవ కాశం ఉన్నందున ధరలు రూ. 500-600 ప్రతిక్వింటాలుకు పెరిగాయి. అయితే, ఇంతవరకు యాసంగి పంట రాబడులతో పాటు స్టాకిస్టుల అమ్మకాల వలన ధరలు ఎక్కువగా పెరిగే అవకాశంలేదు.

వేరుశనగ - ఎక్కువుగా తగ్గే అవకాశం లేదు

Image
  కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ - నివేదికలో ప్రస్తుత సీజన్లో జూన్ 24 వరకు దేశంలో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 8.72 ల.హె. నుండి తగ్గి 7.62 ల.హ.లకు చేరింది. ఈ ఏడాది ఆంధ్రలో విస్తీర్ణం తగ్గడం, ఉత్తరప్రదేశ్లో సరుకు నాణ్యత లోపించ డంతో కర్మాటక, తెలంగాణల వ్యాపారులు పశ్చిమబెంగాల్ నుండి సరుకు కొను గోలు చేస్తున్నారు. దీనితో ధరలు బలోపేతం చెందాయి. కాగా ఎక్కువగా మంద కొడికి అవకాశం లేదు. ఎందుకనగా దేశంలో వంటనూనెల డిమాండ్ పెరుగుతోంది. 

తగ్గిన వాము సేద్యం

Image
   మధ్యప్రదేశ్లో వాము సేద్యం ప్రక్రియ ప్రారంభం కాగా, గుజరాత్లో ఇంకా మొదలుపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జూలై చివరి నుండి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. పత్తి, సన్ఫ్లవర్ లాంటి నూనెగింజల పంటలపై రైతులు తమ దృష్టి సారిస్తున్నారు. కావున మహారాష్ట్ర మరియు దక్షిణాది రాష్ట్రాలలో సేద్యం పరిధి కుంచించుకుపోయే అవకాశం కనిపిస్తున్నది. ఈ ఇరు ప్రాంతాలలో నిల్వలు అడుగంటాయి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మరియు పరిసర ప్రాంతాలలో వాము నిల్వలు 40-50 వేల బస్తాలు. మరియు రైతుల వద్ద 10-15 వేల బస్తాల సరుకు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆముదాలలో హెచ్చుతగ్గులు

Image
  గతవారం ఆముదాల ఉత్పాదక కేంద్రాలలో గిరాకీ తక్కువగా ఉండడంతో మార్కెట్తో పాటు వాయిదా ధరలు మందకొడిగా 'పాటు ఉన్నాయి. గత సోమవారం నాడు ఎన్సిడిఇఎక్స్ వద్ద ఆముదాల జూలె వాయిదా 7350 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ.160 తగ్గి రూ. 7190, ఆగస్టు వాయిదా రూ. 144 తగ్గి రూ. 7258 వద్ద ముగిసింది. 

ధనియాలకు కొరవడిన గిరాకీ

Image
  గతవారం ధనియాల ఉత్పాదక కేంద్రాలలో స్వల్పంగా వర్షాలు కురవడంతో రెత్తులు సోయాబీన్, పత్తి పంటల సాగులో నిమగ్నం కావడంతో మార్కెట్లలో ధనియాల రాబడులు క్షీణించాయి. ప్రస్తుతం దక్షిణ భారత వ్యాపా రులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున ఆగస్టు చివరి వారం నుండి ధరలు బలోపేతం చెందగలవని వ్యాపారులు అంచనా వేస్తు న్నారు. అంతవరకు యూనిట్ల వద్ద కూడా సరుకు నిల్వలు తగ్గగలవు. పండుగల సీజన్లో మసాలా దినుసుల వినియోగం అధికంగా ఉంటుంది. దీనితో పెద్ద రెత్తులు తక్కువ ధరతో సరుకు విక్రయించడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం రాజస్తాన్, మధ్య ప్రదేశ్, గుజరాత్లలో రైతుల వద్ద నిల్వలు తగ్గాయి. దీనితో మార్కెట్లలో రాబడులు తగ్గడంతో ధరలు నిలకడగా మారాయి.

తగ్గిన కంది విస్తీర్ణం

Image
   వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం జూన్ 24 వరకు కూడా దేశంలో కందిపంట విస్తీర్ణం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5.21 ల.హె. నుండి తగ్గి 2.35 ల.హె.లకు చేరింది. అయితే కర్ణాటకలో జూన్ 10 వరకు విస్తీర్ణం 48 వేల హెక్టార్లతో పోలిస్తే 67 వేల హెక్టార్లకు చేరిన తరువాత వర్షాభావ పరిస్థితి ఉండడంతో ధరలు పటిష్టంగా మారాయి.

గణనీయంగా పెరిగిన మొక్కజొన్న ఎగుమతులు - మొక్కజొన్న కొనుగోలుకు తెలంగాణ సర్కారు పచ్చజెండా

Image
  2022-23 కోసం మొక్కజొన్న కనీస మద్దతు ధర గత ఏడాదితో పోలిస్తే రూ. 1870 నుండి పెరిగి 1962 ప్రతి క్వింటాలుకు నిర్ధారించబడింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం మొక్కజొన్న ఉత్పత్తి లక్ష్యం గత సీజన్లోని ఇదే వ్యవధితో పోలిస్తే 226.50 ల.ట. నుండి పెంచి 231 ల.ట. నిర్ధారించింది. గడిచిన రెండేళ్లుగా అర్జెంటీనా, బ్రెజిల్ లాంటి ప్రముఖ దక్షిణ అమెరికా దేశాల నుండి సరఫరా తగ్గడంతో పాటు 2021-22 లో భారత్ నుండి ఎగుమతులు భారీగా పెరిగి విలువ దృష్ట్యా 102 కోట్ల డాలర్లకు చేరాయి.

విస్తీర్ణం తగ్గడంతో బలోపేతం చెందిన మినుముల ధరలు

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం మినుములు మద్దతు ధరలు పెరిగిన తరువాత ఆంధ్ర రెత్తుల అమ్మకాలు తగ్గడంతో మరియు మధ్య ప్రదేశ్, పంజాబ్ లో మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుందని హామీ ఇవ్వడంతో మార్కెట్లలో రాబడులు తగ్గాయి. తమిళనాడులో మిల్లుల డిమాండ్ రావడంతో మరియు దిగు మతి అయిన సరుకు ధరలు పెరగడంతో ధరలు బలోపేతం చెందాయి. వ్యవ సాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం జూన్ 24 వరకు విస్తీర్ణం గతే డాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.94 ల.హె. నుండి తగ్గి 93 వేల హెక్టార్లకు చేరింది. ఇందులో మినుము పంట విత్తే సమయం దాటి పోతున్నది.తద్వారా మహారాష్ట్ర, మద్యప్రదేశ్ రెతులు ఆందోళన చెందుతున్నారు. మినుము స్థానంలో సోయాబీన్, పత్తి మొదలగు పంటల సాగు చేపట్టవలసిందిగా రెత్తులకు సలహా ఇవ్వడం జరుగుతోంది. 

పసుపు సాగు ప్రారంభం - ధరలు పటిష్ఠం

Image
  లభించిన సమాచారం ప్రకారం తెలంగాణ, మహారాష్ట్రలలోని ఉత్పాదక కేంద్రాలలో వర్షాలు కురిసిన నేపథ్యంలో పంటల సాగు ప్రాంరభమైంది. ప్రారంభంలో వర్షాలు తక్కువగా ఉన్నందున విత్తడం నెమ్మదిగా కొనసాగుతున్నప్పటికీ, జూలై నుండి ముమ్మరం కాగలదు. ఇంతవరకు మహారష్ట్రలో 50-60 శాతం మేర పంట విత్తడం పూర్తి కాగా, తెలంగాణలో 25-30 శాతం పూర్త యింది. కొత్త సీజన్ కోసం 8 నెలల సమయం ఉంది. ఆగస్టు నుండి మంచి గిరాకీ వచ్చే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు సరుకు విక్రయించడం లేదు. రాబోవు సీజన్లో మిగలు నిల్వలు ప్రస్తుత సంవత్సరంతో పోలిస్తే తక్కువ నిల్వ లతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతవారం ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు తగ్గడంతో పాటు మర ఆడించే యూనిట్ల డిమాండ్తో ధరలు రూ. 150-200 ప్రతి క్వింటాలుకు పెరిగాయి.

భారీగా పెరగనున్న మిరప ధరలు?

Image
  గత ఏడాది ఆంధ్ర ప్రదేశ్లో రికార్డు స్థాయిలో మిరప సాగైన తరువాత భారీ వర్షాలతో పాటు చీడపీడల బెడద కారణంగా దిగుబడితో పాటు పంట ఉత్పత్తి తగ్గడంతో సీజన్ ప్రారంభం నుండే ధరలు అధికంగా ఉన్నాయి. తేజ డీలక్స్ ధర రూ. 18,000 వరకు చేరినప్పటికీ, రాబోవు సీజన్ కోసం రెతులు ఎక్కువగా ముందుకు రావడం లేదు. ఎందుకనగా ధరలు పెరిగినప్ప టికీ, విక్రయించడం వలన మొత్తం ధర లభించకపోవడంతో రైతులు పత్తి, మొక్క జొన్న మొదలగు పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం నిల్వలు గత ఏడాదితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఇందులో కూడా నాణ్యమైన రకాల తక్కువగా ఉండడంతో ప్రముఖ వ్యాపారులు భవిష్యత్తులో తేజ, సూప ర్-10 వంటి రకాల ధర రూ. 25,000-26,000 ప్రతి క్వింటాలుకు మించ గలదని అంచనా వేస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు డీలక్స్ రకాలు విక్రయించిన తరువాత తిరిగి కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు ముఖ్య కారణమేమనగా పెద్ద వ్యాపారులు ఆగస్టులో తేజ రూ. 24,000, డిసెంబర్లో రూ. 29,000 వరకు చేరే అంచనా కలదని వీరి అభిప్రాయం. 

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 24-06-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 24-06-2022 🌶️ *(A/C ARRIVALS 5000 BAGS)*

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 24-06-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 24-06-2022 🌶️ *ARRIVAL 500 TO 1000 BAGS* 

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 24-06-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 24-06-2022 🌶️ *(NON A/C ARRIVALS APPROX 5000/10,000 BAGS)*

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-06-2022 🌶️

Image

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-06-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-06-2022 🌶️ *ARRIVAL 500 TO 800 BAGS* 

𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-06-2022 🌶️

Image
𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-06-2022 🌶️ *A/C ARRIVALS 10000 BAGS SALES APPROX 8000 BAGS*

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-06-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-06-2022 🌶️ *(NON A/C ARRIVALS APPROX 15,000/20,000 BAGS)*

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 22-06-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓  22-06-2022 🌶️ *(A/C ARRIVALS 3000 BAGS)*

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 22-06-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 22-06-2022 🌶️ *ARRIVAL 400 TO 600 BAGS* 

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 22-06-2022 🌶️

Image
  𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 22-06-2022 🌶️ *(NON A/C ARRIVALS APPROX 20,000/25,000 BAGS)*

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 21-06-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 21-06-2022 🌶️ *ARRIVAL 1000 BAGS* 

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 21-06-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 21-06-2022 🌶️ *(NON A/C ARRIVAL 20,000/25,000 BAGS APPROX)*

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 20-06-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 20-06-2022 🌶️ *ARRIVAL 800 TO 1000 BAGS* 

𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 20-06-2022 🌶️

Image
𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 20-06-2022 🌶️ *A/C ARRIVALS 10000 BAGS SALES APPROX 7000 BAGS*

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 20-06-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 20-06-2022 🌶️ *(NON A/C ARRIVAL 20,000/25,000 BAGS APPROX)*

మిర్చి విస్తీర్ణం తగ్గే అంచనాతో పెరిగిన ధరలు

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం వచ్చే సీజన్ కోసం విస్తీర్ణం తగ్గే అంచనాతో పాటు ప్రస్తుతం నాణ్యమైన సరుకుల నిల్వలు తగ్గి నందున మిరప ధర లకు బలం చేకూరుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో గత వారం నిర్వహించిన 5 రోజుల లావాదేవీలలో 65 వేల బస్తాల రైతుల సరుకు రాబడి కాగా 60 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో అన్ని డీలక్స్ రకాల ధర రూ. 1000-1500, తేజతో పాటు అన్ని రకాల తాలు కాయలు రూ. 500-800 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి.

తెలంగాణ లోని వివిధ మార్కెట్లు మరియూ రైతు బజారు కూరగాయల ధరలు 🍅🥕🥬🥒 17-06-2022

Image
తెలంగాణ లోని వివిధ మార్కెట్లు మరియూ రైతు బజారు కూరగాయల ధరలు 🍅🥕🥬🥒 17-06-2022

ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ మార్కెట్లు మరియూ రైతు బజారు కూరగాయల ధరలు 🍅🥕🥬🥒 17-06-2022

Image
ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ మార్కెట్లు మరియూ రైతు బజారు కూరగాయల ధరలు 🍅🥕🥬🥒 17-06-2022

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 17-06-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 17-06-2022 🌶️ *(A/C ARRIVALS 7000 BAGS)*

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 17-6-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 17-6-2022 🌶️ *ARRIVAL 1000 TO 1500 BAGS* 

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 17-06-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 17-06-2022 🌶️ *(NON A/C ARRIVAL 15,000 BAGS APPROX)*

𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 16-06-2022 🌶️

Image
𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 16-06-2022 🌶️ *A/C ARRIVALS 7000 BAGS SALES APPROX 5000 BAGS*

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 16-06-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 16-06-2022 🌶️ *ARRIVAL 2000 TO 3000 BAGS* 

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 16-06-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 16-06-2022 🌶️ *(A/C ARRIVALS 6000 BAGS)*

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 16-06-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 16-06-2022 🌶️ *(NON A/C ARRIVAL 10,000/12,000 BAGS  APPROX)*