పసుపు ధరలు పెరిగే అవకాశం లేనట్లే, పెరుగుతున్న స్టాకిస్టుల అమ్మకాలు - గత వారం మార్కెట్ ధరలు
12-10-2021 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80 వేల బస్తాలకు పెగా పసుపు అమ్మకం కోసం టెండర్ జారీ చేసింది. అయితే మార్కెట్లో గిరాకీ తక్కువగా ఉన్నందున కేవలం 200 టన్నుల రూ. 5200 ధరతో అమ్మకమెంది. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో పంట పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే స్టాకిస్టుల అమ్మకాలు పెరిగే అవకాశం కలదు. ఎందుకనగా వచ్చే ఏడాది కూడా ధరలు పెరిగే అవకాశం లేదని వీరు అంచనా వేస్తున్నారు.