Posts

Showing posts from April, 2023

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟠-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
  𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟠-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ *NEW ARRIVAL  𝟑𝟎,𝟎𝟎𝟎  BAGS* 

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟠-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
  𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟠-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ *NEW ARRIVAL  𝟐𝟓,𝟎𝟎𝟎  BAGS

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟠-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
  𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟠-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ *NEW ARRIVALS  𝟖𝟎,𝟎𝟎𝟎  BAGS*

𝐂𝐎𝐓𝐓𝐎𝐍 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝟚𝟟-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛

Image
  𝐂𝐎𝐓𝐓𝐎𝐍 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝟚𝟟-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟟-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
  𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟟-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ *NEW ARRIVAL 𝟒𝟎,𝟎𝟎𝟎 BAGS* 

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟟-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
  𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟟-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ *NEW ARRIVALS  𝟏,𝟑𝟓,𝟎𝟎𝟎  BAGS*

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟟-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
  𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟟-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ NEW ARRIVAL  𝟑𝟓,𝟎𝟎𝟎  BAGS

𝐂𝐎𝐓𝐓𝐎𝐍 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝟚𝟞-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛

Image
  𝐂𝐎𝐓𝐓𝐎𝐍 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝟚𝟞-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟞-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
 𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟞-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ *NEW ARRIVALS  𝟏,𝟏𝟎,𝟎𝟎𝟎  BAGS*

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟞-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
  𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟞-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

𝐂𝐎𝐓𝐓𝐎𝐍 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝟚𝟝-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛

Image
 𝐂𝐎𝐓𝐓𝐎𝐍 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝟚𝟝-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟝-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
 𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟝-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ NEW ARRIVAL  𝟓𝟎,𝟎𝟎𝟎  BAGS

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟝-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
 𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟝-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ *NEW ARRIVAL  𝟑𝟓,𝟎𝟎𝟎  BAGS* 

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟝-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
  𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟝-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ *NEW ARRIVALS  𝟏,𝟏𝟓,𝟎𝟎𝟎  BAGS*

ఎండాకాలం వాము రాబడులు

Image
   లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు తగ్గడంతో పాటు గిరాకీ సాధారణంగా ఉన్నందు ధరలు రూ. 300-400 వృద్ధిచెంది నిలకడగా మారాయి. గతవారం గుజరాత్లోని జామ్నగర్ లో కొత్త ఎండాకాలం వాము రాబడి ప్రారంభం కాగా, మీడియం రూ. 12,500-13,000, మీడియం బెస్ట్ రూ. 13,500-14,500, నాణ్యమైన సరుకు రూ. 15,500-16,000 ధరతో వ్యాపారమైoది.

చింతపండుకు కొరవడిన గిరాకీ

Image
   దేశంలోని ప్రముఖ చింతపండు ఉత్పాదక రాష్ట్రాలలో ఇప్పటికీ,, సరకు రాబడి అవుతోంది. కాగా, సరుకు నాణ్యత లోపించినందున ధరలు క్షీణిస్తున్నాయి. ఝార్ఖండ్ లోని రాంచీ, లోహర్దాగా మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో 20-25 వాహనాల గింజ సరుకు రాబడిపై రంగు వెలసిన సరుకు రూ. 1900–2000, బిల్జీ సరుకు రూ. 2200-2500 ధరతో వ్యాపారమైంది.

పసుపు

Image
   లభించిన సమాచారం ప్రకారం దేశంలో పసుపు ఉత్పత్తి, మిగులు నిల్వలు, స్టాకిస్టుల కొనుగోళ్లు తగ్గడంతోపాటు డిసెంబర్ తరువాత ఏప్రిల్ వాయిదా రూ. 6740తో సమాప్తమైంది. దీనితో భవిష్యత్తులో వాయిదా వ్యాపారం రూ. 6500-7000 స్థాయిలో కొనసాగగలదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కాగా, ధరలు మరింత తగ్గే సూచన కనిపిస్తున్నది.

బెల్లానికి ఉజ్జ్వల భవిష్యత్తు

Image
 దేశంలో పంచదార ఉత్పత్తి తగ్గినందున ప్రస్తుతం వేసవి తాపం అధికమైన నేపథ్యంలో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున ఏప్రిల్ 2023 నుండి 2024 దీపావళి వరకు 18 నెలల కాల వ్యవధిలో బెల్లం ధరలు తగ్గిన సమయంలో కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉండగలదని వ్యాపారులు అంచనా. వేస్తున్నారు. పంచదార ధరలు పెరగడం మరియు రాబోవు పంట ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండడంతో పాటు మిల్లులచే చెరకు కొనుగోళ్లు పెరగడం వలన బెల్లం ఉత్పత్తి ప్రభావితం కావచ్చు. 

𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟜-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
  𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟜-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ *NEW ARRIVALS  𝟏,𝟕𝟓,𝟎𝟎𝟎  BAGS* 

Pulses 𝟚𝟜-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛

Image
𝟚𝟜-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 *@ PULSES @* *KANPUR* TUR:MP:7600 *(+100)* UP:7600 *(+100)* CHANA:MP:5175 *(+25)* UP:5125 *(+25)* MASUR:MP:5900 *(+0)* UP:5950 *(+25)* PEAS:MP:4225/4375 *(-25)* UP:4275/4425 *(-75)*

పెరుగుతున్న మినుముల ధరలకు కళ్లెం

Image
   దక్షిణాది రాష్ట్రాల పప్పు మిల్లర్ల కొనుగోళ్లు మందగించినందున గత వారం పెరుగుతున్న మినుముల ధరలకు కళ్లెం పడింది.దేశంలో ఏప్రిల్ 21 వరకు యాసంగి మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 2.80 నుండి 2.91 విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది. గుజరాత్లో ఏప్రిల్ 17 నాటికి 25,515 హెక్టార్ల నుండి తగ్గి 20,086 హెక్టార్లకు పరిమితమైంది. అయితే, దేశంలో తగ్గిన ఖరీఫ్ సీజన్ సేద్యం మరియు దిగుబడుల వలన ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగజారవని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

కొనుగోలుదారులు లేని కందిపప్పు

Image
   కేంద్ర ప్రభుత్వం కందిపప్పు ధరలను అదుపు చేసేందుకు చేస్తున్న కృషి మరియు అంతర్జాతీయ విపణిలో లెమన్ మరియు లింక్లి కందుల ధర 20 డాలర్ తగ్గి ప్రతి టన్ను 1020 డాలర్ సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు కొత్త సరుకు ధర రూ. 50 తగ్గి రూ. 8000, మొజాంబిక్ గజరి కందులు రూ. 6650, మాలవి ఎర్ర కందులు రూ. 6450-6500, సూడాన్ కందులు రూ. 8250-8450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

పెసరపప్పు యధాతథం

Image
   కొనుగోలుదారులు కరవైనందున గత వారం అపరాల ధరల ప్రభావం పెసలపై పొడసూపింది. తద్వారా పెసల ధర ప్రతి క్వింటాలుకు రూ. 50 పతనమైంది. ఆంధ్ర ప్రాంతం మిల్లు రకం పెసలు చెన్నై డెలివరి రూ. 7850, పాలిష్ సరుకు రూ. 8200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

బొబ్బర్లు - జొన్నలు

Image
 బొబ్బర్లు  ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో 2-3 వాహనాల బొబ్బర్ల రాబడిపై నలుపు రకం సరుకు రూ.6700, తెలుపు రకం రూ. 5300, ఎరుపు రకం రూ. 6000 మరియు పొదిలిలో రూ.4200 ధరతో వ్యాపారమెంది. కేసముద్రంలో రూ. 5000-6100, జడ్చర్లలో రూ. 4000-5210 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. జొన్నలు  తెనాలి ప్రాంతంలో ప్రతిరోజు 20-25 వాహనాల జొన్నల రాబడిపై రూ. 2300-2350 ధరతో వ్యాపారమె ముంబై, అహ్మదాబాద్, నంద్యాల ప్రాంతాల కోసం ఎగుమతి అవుతోంది. నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రూ. 3200-3300, మిల్క్ వెట్ రూ. 3700-3750, పచ్చ జొన్నలు రూ. 5700-5800, ఎర్ర జొన్నలు రూ.2500-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. రాజ్ కోట్ గత వారం 2 వేల బస్తాల జొన్నల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 4650-4850, మీడియం రూ. 4000 - 4200, పచ్చ జొన్నలు రూ. 2500-2900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟜-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
 𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟜-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ *NEW ARRIVAL  𝟒𝟎,𝟎𝟎𝟎  BAGS* 

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟜-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
 𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟜-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ *NEW ARRIVALS  𝟏,𝟑𝟎,𝟎𝟎𝟎  BAGS*

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟜-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️

Image
 𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 𝟚𝟜-𝟘𝟜-𝟚𝟘𝟚𝟛 🌶️ NEW ARRIVAL  𝟒𝟓,𝟎𝟎𝟎  BAGS

ఆదరణ కోల్పోతున్న శనగ కొనుగోళ్లు

Image
   ఈ ఏడాది దేశంలో శనగ ఉత్పత్తి గత ఏడాదితో పోల్చితే 135.40 ల.ట. నుండి స్వల్పంగా పెరిగి 136.30 ల.ట.కు చేరగలదని మార్కెట్ నిపుణుల అంచనా. కనీస మద్దతు ధర రూ. 5335 కు గాను స్వేచ్ఛా విపణిలో తక్కువగా ఉంది. తద్వారా పతనమవుతున్న శనగ ధరలను దృష్టిలో పెట్టుకొని నాఫెడ్చే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఏప్రిల్ 20 వరకు మొత్తం కొనుగోళ్లు 11.68 ల.ట.కు చేరాయి. ఇందులో మహారాష్ట్ర నుండి 4.93 ల.ట., మధ్యప్రదేశ్ లో 2.67 ల.ట., గుజరాత్లో 2.23 ల.ట., కర్ణాటకలో 68,268 టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 53,623 టన్నులు మరియు తెలంగాణలో 50,238 టన్నులు కొనుగోలు చేయగా రాజస్తాన్లో నత్తనడక సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం 10,839 టన్నులు సరుకు కొనుగోలు చేయబడింది.

ఆం.ప్ర.లో శరవేగంతో దూసుకుపోతున్న మూడో విడత మిర్చి కోతలు

Image
   గుంటూరు మరియు పరిసర ప్రాంతాలలో మూడోవిడత మిర్చి కోతల ప్రక్రియ జోరందుకున్నది. కావున మరో వారం రోజులలో రాబడులు పోటెత్తగలవని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. మే నెల మూడో వారం వరకు రాబడులు కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. అయితే, డీలక్స్ సరుకుకు కొరత ఏర్పడగలదని నిపుణులు భావిస్తున్నారు. చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, యుఎఇ కోసం నాణ్యమైన రకాలకు డిమాండ్ నెలకొన్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 15 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. నాణ్యమైన రకాల సరుకు శీతల గిడ్డంగులకు తరలించబడింది. ఖమ్మం శీతల గిడ్డంగులలో శనివారం నాటికి మిర్చి నిల్వలు 8,97,500 బస్తాలకు చేరాయి.