Posts

Showing posts with the label Horsegram

సజ్జలు,బొబ్బర్లు,ఉలువలు

Image
  ముతక ధాన్యాలు సజ్జలు : ఈ ఏడాది రాజస్తాన్ లో సజ్జల సేద్యం భారీగా విస్తరించింది. మరో - రెండు మూడు వారాలలో రాబడులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.అయితే, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పంట నాణ్యత క్షీణించగలదని రైతులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొన్నది.

సజ్జలు, అలసందలు , ఉలువలు

Image
  కొత్త సజ్జల రాబడులు  ప్రస్తుత సీజన్లో సెప్టెంబర్ 16 వరకు దేశంలో సజ్జల విస్తీర్ణం 63.29 ల.హె. నుండి పెరిగి 69.89 లక్షల హెక్టార్లకు చేరింది.

ఉలువలు

Image
  తెలంగాణలో ప్రస్తుత సీజన్ లో ఉలువల విస్తీర్ణం 247 ఎకరాలు ఉంది. కర్ణాటకలోని మైసూరులో 2-3 వాహనాల ఉలువల అమ్మకంపై రూ. 6000-6100, 

ఉలువలు

Image
   కర్ణాటకలోని మైసూరులో 3-4 వాహనాల ఉలువల అమ్మకంపై రూ. 5800-6000, క్లీన్ సరుకు రూ.6000-6200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై కేరళ కోసం రవాణా అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో నిల్వ అయిన సరుకు విజయవాడ డెలివరి రూ.5550-5600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

ఉలువల స్టాకిస్టుల అమ్మకాలు

Image
  లభించిన సమాచారం ప్రకారం మెసూరు కోల్డ్ స్టోరేజీలలో రూ. 3700-3800 ధరతో నిల్వ చేసిన స్టాకిస్టులు, వ్యాపారులు తమ సరుకును రూ. 4950 ధరతో విక్రయిస్తున్నారు. అయితే పెద్ద స్టాకిస్టుల అంచనా ప్రకారం రాబోవు రోజులలో ధరలు మరింత పెరిగే అవకాశం కలదు.

ఉలువలు

Image
   గత వారం మిగులు నిల్వలు సమాప్తం కావడం మరియు ఈ ఏడాది విస్తీర్ణం తగ్గడంతో భవిష్యత్తులో ఉలువల ధర పెరిగి రూ. 5500-6000 ప్రతి క్వింటాలుకు చేరే అవకాశం ఉండడంతో స్టాకిస్టులు అప్రమత్తమయ్యారు.

ఉలువలు

Image
   కర్ణాటకలోని మైసూరు, కుష్టిగి, బాగల్ కోట్లలో ప్రతి రోజు 5-6 వాహనాల ఉలువల రాబడిపై ధర రూ. 3800-4000, మీడియం రూ. 3200–3600, బళ్లారిలో 200-300 బస్తాల కొత్త ఉలువల రాబడిపై రూ. a 3800-3900 మరియు

బొబ్బర్లు, ఉలువలు,రాగులు

Image
  బొబ్బర్లు (లోబియా) - ప్రకాశం జిల్లాలోని పొదిలి ప్రాంతంలో ప్రతిరోజు 500-600 బస్తాల బొబ్బర్ల రాబడిపై రూ. 4800 మరియు గొట్లగట్టులో 1000 కొత్త సరుకు రాబడిపై రూ. 4700-4800 ధరతో వ్యాపారమె మహారాష్ట్ర కోసం రవాణా అవుతోంది. కడప జిల్లాలోని రాయచోటిలో 2-3 వాహనాల రాబడిపై నలుపు రకం బొబ్బర్లు రూ. 5400, ఒంగోలులోని తెలుపు రకం సరుకు రూ.4600, ఎరుపు మిక్స్ రకం రూ. 6400 ధరతో వ్యాపారమెంది.

బొబ్బర్లు - ఉలువలు - రాగులు

Image
  20-02-2022 బొబ్బర్లు : ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పొదిలిలో ప్రతి రోజు 5 క్వింటడాళ్లు, గురుమిట్కల్లో 1000–1500 బస్తాల బొబ్బర్ల రాబడిపై రూ. 4550 ప్రతి క్వింటాలు ధరతో వ్యారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. రాయచోటిలో 4-5 వాహనాల బొబ్బర్ల రాబడిపై నలుపు సరుకు రూ. 5500, తెలుపు రూ. 4450, కర్ణాటకలోని మైసూరు, హగరిబొమ్మనహళ్లి, బళ్లారి ప్రాంతాలలో ప్రతి రోజు 1000 బస్తాలు గులాబీ రకం రూ. 6000-6800, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.