ఉలువలు

  


కర్ణాటకలోని మైసూరులో 3-4 వాహనాల ఉలువల అమ్మకంపై రూ. 5800-6000, క్లీన్ సరుకు రూ.6000-6200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై కేరళ కోసం రవాణా అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో నిల్వ అయిన సరుకు విజయవాడ డెలివరి రూ.5550-5600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు