Posts

Showing posts with the label Cotton Seed

కొత్త సీజన్లో పత్తి మందగమనం

Image
 ఈ ఏడాది దేశంలో పత్తి లభ్యత తగ్గినందున దాదాపు సగం నూలు మిల్లులు మూత పడినందున ఆందోళనకు గురవుతున్న కేంద్ర సర్కారుకు ఊరట లభించే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా, విస్తరించిన పత్తి సేద్యం, సానుకూల వాతావరణం వలన 2022-23 (అక్టోబర్-సెప్టెంబర్) సీజన్లో ఉత్పత్తి 15 శాతం వృద్ది చెందగలదనే సంకేతాలు అందుతుండడమే ఇందుకు నిదర్శనం. ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో ఇప్పటి వరకు పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 120.55 ల.హె. నుండి పెరిగి 1.28 ల.హె. విస్తరించింది. 

రాబోయే సీజన్లో పత్తి సరఫరా కుంటుపడే అవకాశం

Image
    ఈ ఏడాది ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 16 నాటికి పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 118.24 ల.హె. నుండి పెరిగి 127.15 ల.హె.కు విస్తరించగా ఇందులో బిటి పత్తి సేద్యం 118.56 ల.హె. ఉంది.తెలంగాణలో సెప్టెంబర్ 14 నాటికి పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 50,95,678 ఎకరాల నుండి తగ్గి 49,79,225 ఎకరాలు, గుజరాత్ లో సెప్టెంబర్ 12 నాటికి పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 22,51,246 హెక్టార్ల నుండి 25,48,913 హెకార్లకు విస్తరించింది. 

రాబోయే సీజన్లో పత్తి సరరఫరా కుంటుపడే అవకాశం

Image
    గడిచిన ఐదేళ్లుగా పత్తి వార్షిక సగటు సేద్యం 126 ల.హె.కు విస్తరిస్తుండగా, ఈ ఏడాది ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 2 నాటికి పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 117.68 ల.హె. నుండి పెరిగి 125.69 ల.హె.కు విస్తరించింది. సేద్యం ప్రక్రియ దాదాపు ముగిసినట్లే భావించవచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది.

పత్తి

Image
   అమెరికాలో పత్తి ఉత్పత్తి తగ్గినట్లు సంకేతాలు అందిన తర్వాత అంతర్జాతీయ విపణిలో ధరలు దూసుకుపోవడం ప్రారంభమైంది. అటు తర్వాత దేశీయ మార్కెట్లో వ్యాపారులు అప్రమత్తత పెరిగినందున గుజరాత్లో పతి ప్రతి కండీ ధర ఎ గ్రేడ్ పత్తి రూ. 99,000–1,00,000, బి గ్రేడ్ రూ. 96,000-97,000, గింజలు ప్రతి క్వింటాలు రూ. 3250- 3700 మరియు మహారాష్ట్రలో రూ. 10,000–11,000, పత్తి గింజలు రూ. 3400-4200 ప్రతి క్వింటాలు మరియు 30 మి.మీ. పొడుగుపింజ ప్రతి కండీ పత్తి రూ.1,30,000-1,40,000, అకోలాలో 29 మి.మీ. పత్తి రూ. 99,000-1,01,500, ఖాన్దేశ్, మరాట్వాడలో రూ. 97,000–1,02,000 ప్రతి కండీ ధరతో వ్యాపారమైంది.

పెరిగిన పత్తి విస్తీర్ణం

Image
   వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం 5, ఆగష్టు వరకు దేశంలో ఖరీప్ పత్తి పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1 కోటి13 లక్షల 51 వేల హెక్టార్ల నుండి పెరిగి 1 కోటి 21 లక్షల 13 వేల హెక్టార్లకు చేరింది.

భారీగా విస్తరించనున్న పత్తి సేద్యం

Image
  తమిళనాడు రైతులకు ఈసారి పత్తి పంటపై లాభాసాటి ధరలు గిట్టుబాటైనందున డెల్టా జిల్లాలలో పత్తి సేద్యం గత ఏడాదితో పోలిస్తే అదనంగా 40 శాతం మేర విస్తరించగలదని సంకేతాలు అందుతున్నాయి. యాసంగిలో వరి సేద్యానికి బదులు పత్తి సేద్యం చేపట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. తద్వారా ట్రిచి, తిరువలూరు, నాగపట్నం మరియు తంజావూరులో పత్తి సేద్యం గత ఏడాదితో పోలిస్తే 50 వేల ఎకరాల నుండి 84 వేల ఎకరాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.

పత్తి

Image
  తెలంగాణాలో పత్తి విస్తీర్ణం పెంచాలని ప్రణాళిక  2020-21 లో తెలంగాణాలో పత్తి విస్తీర్ణం 24 లక్షల హెక్టార్లు ఉంది. ప్రభుత్వం 28 లక్షల హెక్టార్లను అంచనా వేయడం జరిగింది. అయితే, రై తులు మిరప మరియు వరి సాగుకు మొగ్గుచూపడంతో పత్తి విస్తీర్ణం తగ్గి 18 లక్షల హెక్టార్లకు చేరింది. అక్టోబర్, 2021 ప్రారంభ సీజన్ నుండే మీడియం స్టేపుల్ పత్తి ధర రూ. 5726 ప్రతిక్వింటాలు మద్దతు ధరతో పోలిస్తే అధికంగా ఉంది మరియు గత కొన్ని వారాలుగా దేశంలోని మార్కెట్లలో రూ. 11000-12000 ప్రతి క్వింటాలు వరకు చేరింది.

హెచ్చుముఖంలో పత్తి ధరలు - పత్తి భవిష్యత్తు రూ. 15000

Image
  ఈ ఏడాది ఉత్పత్తి తగ్గడంతో పత్తి ధరలు దూసుకు పోతున్నాయి. మరియు భవిష్యత్తులో ధరలు మరింత వృద్ధిచెంది రూ. 15,000 ప్రతి క్వింటాలును మించి ఉండగలదని వ్యాపారస్తుల భోగట్టా.

పత్తిలో మందకొడికి అవకాశం లేదు

Image
 దేశంలో పత్తి సీజన్ దాదాపు సమాప్తమయింది. దీనితో రాబడులు తగ్గడంతో మరియు ఉత్పత్తి తగ్గడంతో ధరలు తగ్గడంలేదు. అంతేకాకుండా, భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తున్నది. పంజాబ్లో రాబోవు సీజన్ కోసం పత్తి విస్తీర్ణం ప్రస్తుత సీజన్తో పోలిస్తే పెరిగే అవకాశం కలదు మరియు సీజన్ ప్రారంభం నుండి రైతులకు మంచి లాభం చేకూరుతున్నది.

𝐂𝐎𝐓𝐓𝐎𝐍 𝐒𝐄𝐄𝐃 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 02-03-2022

Image
𝐂𝐎𝐓𝐓𝐎𝐍 𝐒𝐄𝐄𝐃 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 02-03-2022 AKOLA:3900 AMRAVATI:3600/3900 ANJANGAON:3500/3900 ARVI:3800/3900