Posts

Showing posts with the label Fingermillets

రాగులు

Image
   ప్రస్తుత సీజన్లో సెప్టెంబర్ 2 వరకు దేశంలో రాగుల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిసేత 8.31 ల.హె. నుండి తగ్గి 7.51 లక్షల హెక్టార్లకు చేరింది. తెలంగాణలో విస్తీర్ణం 592 ఎకరాల నుండి పెరిగి 612 ఎకరాలకు చేరింది. 

రాగులు

Image
    కర్ణాటకలోని అరిసెకేరిలో ప్రతి రోజు 500-600 బస్తాల రాగుల రాబడిపై రూ. 1500-1600, చింతామణి, దావణగెరె, హర్పనహళ్లి ప్రాంతాలలో 800-1000 బస్తాలు రూ. 1750-2425, శిమోగాలో 100-150 బస్తాలు ఎరుపు రకం రూ. 2600-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, సాలూరు ప్రాంతాలలో గత వారం 4-5 వాహనాల రాగుల అమ్మకంపై లోడింగ్ కండిషన్ రూ. 2100-2150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం కోసం రవాణా అవుతున్నది.

జొన్నలు, రాగులు,బొబ్బర్లు,ఉలువలు,కొర్రలు

Image
   వ్యవసాయ మంత్రిత్వశాఖ వారి వివరాల ప్రకారం ప్రస్తుత ఖరీఫ్ దేశంలో ఆగస్టు 5 వరకు సజ్జపంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 56.68 ల.హె నుండి పెరిగి 65.17 ల.హె.లకు చేరగా, జొన్న పంట విస్తీర్ణం 12.65 ల.హె. నుండి 12.62 ల.హె.లకు మరియు రాగుల విస్తీర్ణం 4.30 ల.హె. నుండి తగ్గి 2.67 ల.హె.లకు చేరింది.

రాగుల సరఫరా

Image
కర్ణాటకలోని బెంగుళూరు, అరిసెకేరి, దావణగిరి, తుంకూరు, షిమోగా తదితర అన్ని మార్కెట్లలో ప్రతి రోజు 2-3 వేల బస్తాల కొత్త రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ.2500-3200, మీడియం సరుకు రూ. 1800 -2100, అక్లీన్ రూ. 1650- 1800 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.

రాగులు

Image
  కర్ణాటకలోని బెంగుళూరు, అరిసెకేరి, దావణగిరి,తుంకూరు, షిమోగా తదితర అన్ని మార్కెట్లలో ప్రతి రోజు 3-4 వేల బస్తాల కొత్త రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2600-3000, మీడియం సరుకు రూ. 2200-2500, అ క్లీన్ రూ. 1600-1800 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.

రాగులు

Image
   కర్ణాటకలోని బెంగుళూరు, అరిసెకేరి, దావణగిరి, తుంకూరు, షిమోగా తదితర అన్ని మార్కెట్లలో ప్రతి రోజు 2-3 వేల బస్తాల కొత్త రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2800-3000, మీడియం సరుకు రూ. 2000–2500, అన్ రూ. 1500-1800 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.