రాగుల సరఫరా



కర్ణాటకలోని బెంగుళూరు, అరిసెకేరి, దావణగిరి, తుంకూరు, షిమోగా తదితర అన్ని మార్కెట్లలో ప్రతి రోజు 2-3 వేల బస్తాల కొత్త రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ.2500-3200, మీడియం సరుకు రూ. 1800 -2100, అక్లీన్ రూ. 1650- 1800 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.


 తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని కలిసి వారంలో 15 వాహనాల రాగులు రాబడి కాగా, రూ.2300 2600, నవాబ్ పేట, షాద్ నగర్ ప్రాంతాలలో 200 -300 బస్తాల రాబడి కాగా, రూ.2000- 3000, విజయ నగరం, చీపురుపల్లి ప్రాంతా లలో నిల్వ అయిన సరుకు తాడేపల్లిగూడెం డెలివరి రూ. 2350, విజయనగరంలో 6-7 వాహనాల రాబడి కాగా, రూ. 2300–2600 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం