రికార్డు స్థాయిలో ఆవాల ఉత్పత్తి
వ్యవసాయ విస్తరణ విభాగం (డిఇపి) అధికారుల కథనం ప్రకారం బంగ్లాదేశ్ లో అమన్ మరియు బోరో వరి సీజన్ మధ్య రెత్రులు అదనపు ఆదాయం కోసం అవసాగు చేపట్టడం జరుగుచున్నది. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఉత్తర జిల్లాలలో ఆవాల సాగు పెరిగే అవకాశం కలదు. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి వలన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వంటనూనెల ధరలు పెరగడం మరియు ఆరోగ్యానికి ఆవనూనె మెరుగ్గా ఉండగలదని భావిస్తున్నందున, వినియోగం పెరుగుతున్నది.