రాగులు

 

కర్ణాటకలోని బెంగుళూరు, అరిసెకేరి, దావణగిరి,తుంకూరు, షిమోగా తదితర అన్ని మార్కెట్లలో ప్రతి రోజు 3-4 వేల బస్తాల కొత్త రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2600-3000, మీడియం సరుకు రూ. 2200-2500, అ క్లీన్ రూ. 1600-1800 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.



తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 12-15 వాహనాల రాగులు రాబడి కాగా, రూ. 2300-2700, నవాబ్ పేట, షాద్నగర్ ప్రాంతాలలో 200-300 బస్తాల రాబడి కాగా, రూ. 2000–3000, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో నిల్వ అయిన సరుకు తాడేపల్లిగూడెం డెలివరి రూ. 2800-2900, విజయనగరంలో 7-8 వాహనాల రాబడి కాగా, రూ. 2700 -2900 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog