రాగులు

  

కర్ణాటకలోని బెంగుళూరు, అరిసెకేరి, దావణగిరి, తుంకూరు, షిమోగా తదితర అన్ని మార్కెట్లలో ప్రతి రోజు 2-3 వేల బస్తాల కొత్త రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2800-3000, మీడియం సరుకు రూ. 2000–2500, అన్ రూ. 1500-1800 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. 


తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 10-15 వాహనాల రాగులు రాబడి కాగా, రూ.2800-2900, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో నిల్వ అయిన సరుకు తాడేపల్లిగూడెం డెలివరి రూ.3000-3200, విజయనగరంలో 5-6 వాహనాల రాబడి కాగా, రూ. 2800–2900 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు