09-01-2022 దేశంలో 7, జనవరి వరకు మినుము పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6.94 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 6.34 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం గత ఏడాది మాదిరిగానే 2.68 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 2.23 లక్షల హెక్టార్లు, ఒరిస్సాలో 44 వేల హెక్టార్లు తగ్గి కేవలం 99 వేల హెక్టార్లు ఉంది. లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం మినుమలు ఎక్కువగా ఉపయోగించే దక్షిణాది రాష్ట్రాలలో పొంగల్ గిరాకీ కారణంగా పప్పు ధరలు పెరిగాయి.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు