బొబ్బర్లు

  


 మైసూరులో 1-2 వాహనాల బొబ్బర్ల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6500-7500, తడిసిన సరుకు రూ. 5800 -6500, మీడియం రూ. 6800-7000, ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో నిల్వ అయిన నల్లబొబ్బర్లు 6700-6800, తెలుపు రూ.5600, ఎరుపు రూ.5500-5600, పొదిలిలో ప్రతి రోజు 4-5 వాహనాల సరుకు అమ్మకంపై రూ.5500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog