శ్రీక్రిష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని గత వారం గుజరాత్లోని రాజ్ కోట్ మార్కెట్ మూసివున్నది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రూ. 2730 ధరతో ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేస్తుండగా, మిల్క్ - వైట్ స్థానికంగా రూ.2600-2700, మహీంద్ర రకం రూ. 2400-2500, ఎరుపు రకం రూ. 2700-2800, పచ్చజొన్నలు రూ. 5900-6000 మరియు కర్ణాటకలోని బళ్లారిలో ప్రతి రోజు 300-400 బస్తాలు రూ.2200-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు