కర్ణాటకలోని బళ్లారిలో ప్రతి రోజు 300-100 బస్తాల న్యల రాబడిపై రూ. 2500-2800, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో 2-3 వాహనాలు రూ.2500-2550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ముంబై మరియు తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు