కర్ణాటకలోని బళ్లారిలో ప్రతి రోజు 300-100 బస్తాల న్యల రాబడిపై రూ. 2500-2800, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో 2-3 వాహనాలు రూ.2500-2550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ముంబై మరియు తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు