దేశీయ గ్రైండింగ్ యూనిట్లతో పాటు ఎగుమతి వ్యాపారులు లావాదేవీలు తగ్గడమే కాకుండా కొందరు స్టాకిస్టులు అమ్మకాలు పెరగడంతో గత వారం పసుపు ధరలు ప్రతి క్వింటాలుకు రూ.200-300 నాణ్యతానుసారం పతనమయ్యాయి.
గత సోమవారం ఎన్ఎడిఇఎక్స్ వద్ద సెప్టెంబర్ వాయిదా రూ. 6632 తో ప్రారంభమైన తర్వాత సాయంకాలం వరకు రూ. 34 వృద్ధి చెంది రూ. 6666 వద్ద ముగిసింది. అక్టోబర్ వాయిదా రూ. 7288 తో ప్రారంభమై శుక్రవారం రూ. 166 కోల్పోయి రూ. 7122 వద్ద ముగిసింది.
తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం 4-5 వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు అన్-పాలిష్ 000, దుంపలు రూ. 6300-6500, కొమ్ములు పాలిష్ సరుకు రూ. 7500-7600, దుంపలు రూ. 71007200 లోకల్ లూజ్ మరియు వరంగల్ 1500-200 వేల బస్తాలు రాబడిపై కొమ్ములు రూ. 5400-5750, దుంపలు రూ.5200-5400, కేసముద్రంలో 700-800 బస్తాలు కొమ్ములు రూ. 5500-6500, దుంపలు రూ. 4500-5500...
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు