గత నెలలో పెసల ధరలలో ఎక్కువగా హెచ్చుతగ్గులు చోటుచేసుకోనందున రైతులు పంట వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపకపోవడంతో రబీ సీజన్ కోసం పంట విత్తడంలో వేగం పుంజుకోలేదు. 17, డిసెంబర్ వరకు దేశంలో విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.36 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 96000 హెక్టార్లకు చేరింది. ఇందుకు ముఖ్య కారణమేమనగా, రైతులు నూనెగింజలు, ముతకధాన్యాల సాగుకు మొగ్గుచూపుతున్నారు.
నెల్లూరు ప్రాంతంలో జనవరి నుండి రాబడి అయ్యే సన్న పెసలకు వర్షాల వలన నష్టం వాటిల్లింది. అయితే, పశ్చిమబెంగాల్లోని కాలియా గంజ్ మరియు అస్సాంలలో పంట మెరుగ్గా ఉంది. కాని, చిన్న పంట కారణంగా ఈ ధరలపై ఉండదు. గతవారం గిరాకీ తక్కువగా ఉన్నందున
రాజస్తాన్లోని కేకీ, మెడతా, పాలీ, సుమేరప్పూర్, కిషన్డ్ ప్రాంతాలలో దినసరి 15 వేల బస్తాల రాబడిపై రూ. 5500-6300, నాణ్యమైన లావు రకం రూ. 6700-6800,
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు