కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన నాఫెడ్చే కర్ణాటకలో కందుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించింది. ప్రస్తుత మార్కెటింగ్ సీజన్ 2021-22 కోసం నాఫెడ్ 7 ల.ట. కందులు కొనుగోలు లక్ష్యం నిర్ధారించింది. ఫలితంగా గత వారం కందులు మరియు పప్పు ధర రూ. 50-100 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందింది. మయన్మార్ లో 2022 కందుల ఉత్పత్తి 2.50 ల.ట. దిగుబడి అయ్యే అవకాశం ఉన్నందున స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం కింద దిగుమతి గడువు మార్చి నుండి జూన్ వరకు పొడిగించినందున కందుల ధరల పెరుగుదలకు కళ్లెం పడగలదు.
అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు 15 డాలర్లు తగ్గి 785 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో లెమన్ కందులు గత వారం మాదిరిగానే రూ. 6100, 88. 5300-5350, మొజాంబిక్ గజరి రూ.5250-5300, మాలవి కందులు రూ. 4700-4800, సూడాన్ సరుకు రూ.6250-6300, మట్వారా రూ. 5200-5300, దిల్లీలో లెమన్ కందులు రూ.6400-6425 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కర్ణాటక ప్రాంతం కందులు ఇండరో డెలివరి రూ. 100 పెరిగి రూ. 6600-6700, మహారాష్ట్ర సరుకు రూ.6500, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం కందులు కట్ని డెలివరి రూ. 6800-6900, పప్పు మేలిమి రకం రూ. 9100-9200 మరియు ఛత్తీస్గఢ్ ని రాయ్పూర్లో రూ. 6600, మహారాష్ట్ర సరుకు రూ. 6800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు