వేరుశనగ ధరల్లో తగ్గుదల

 


17-01-2022

తెలంగాణలోని వనపర్తిలో గత వారం 60-70 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 6200-8150, హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 10,400, 60 - 70 కౌంట్ రూ. 11,400, 60-65 కౌంట్ రూ. 11,800, 90-100 కౌంట్ రూ. 10,100, కళ్యాణి రూ. 8900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై హైదరాబాద్ కోసం డెలివరి వ్యాపారమైంది. తెలంగాణలోని గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, వరంగల్ ప్రాంతాలలో ప్రతి రోజు 8-9 వేల బస్తాలు కొత్త వేరుసెనగ రాబడిపై రూ. 6500-7300, నాణ్యమైన సరుకు హెచ్పీఎస్ గింజలు | 60-65 కౌంట్ హెదరాబాద్ డెలివరి రూ. 11,750-11,800, 90-100 కౌంట్ • రూ. 10,200, కళ్యాణి రూ. 8950 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై హైదరాబాద్ కోసం రవాణా అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులో నాణ్యమైన సరుకు రూ.6500-6900, హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ (విత్తుల కోసం) చెన్నై డెలివరి రూ. 9700-9750, కిరాణా రకం స్థానికంగా రూ. 10,200, కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాలలో గత వారం 30-40 వేల బస్తాలు నాణ్యమైన సరుకు రూ. 6000-7000, మీడియం రూ.5200-5500, నిమ్ము సరుకు రూ. 4800-5000, హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ ప్రత్యక్ష రూ. 9650-9800, మహారాష్ట్ర, చెన్నై కోసం ఎక్స్పోర్టు రకం రూ. 10,100-10,200, 70-80 కౌంట్ రూ. 10,680 ధరతో వ్యాపారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది.


 గుజరాత్లోని రాజ్కోట్లో గత వారం 60-70 వేల బసాలు, దిసా, గోండల్, పాలన్పూర్, జునాగఢ్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 50-60 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై తమిళనాడులో విత్తుల కోసం పోర్టు డెలివరి కళ్యాణి హెచ్పీఎస్ గింజలు రూ. 8200, టిజె-37కొత్త సరుకు 80-90 కౌంట్ రూ. 8800, 50-60 కౌంట్ రూ. 9350, 60-70 కౌంట్ రూ. 9250, పోర్బందర్ డెలివరి రూ.50-55 కౌంట్ రూ. 8400, 40-50 కౌంట్ రూ. 8500, ముంబై డెలివరి టిజె-37 మరియు 60-70 కౌంట్ రూ. 9200, 50-60 కౌంట్ రూ. 10,400, 60-65 కౌంట్ రూ. 10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజ్కోట్లో వేరుసెనగ రోహిణి 24-నెంబర్ నాణ్యమైన సరుకు రూ. 5250-5500, మీడియం రూ.5000-5300, యావరేజ్ రూ. 4900-5000, 37-నెంబర్ మీడియం రూ. 5000-5300, యావరేజ్ సరుకు రూ. 4550-4750, నెంబర్-39 బెస్ట్ రూ. 4900-5100, మీడియం రూ. 4500-4800, యావరేజ్ సరుకు రూ. 4300-4500, జి-20 రకం సరుకు రూ. 5600-5700, మీడియం రూ. 5350-5400, యావరేజ్ రూ. 4900-5000 ప్రతి క్వింటాలు మరియు నూనె 10 కిలోలు రూ. 1220-1250, జామ్నగర్ రూ. 1250-1260, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలిత్పూర్ మరియు మధ్య ప్రదేశ్లోని శివపురి ప్రాంతాలలో కలిసి 25 వేల బస్తాల సరుకు రాబడిపై 4200-5200, 70-80 కౌంట్ తమిళనాడు డెలివరి రూ. 8800-8900, ఆంధ్రప్రదేశ్ డెలివరి రూ.8700-8850 ధరతో వ్యాపారమైంది.


రాజస్తాన్లోని బికనీర్లో ప్రతి రోజు 80 వేల బసాలు, మెడతా, జైపూర్, జోధ్ పూర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 1 లక్ష బస్తాల వేరుసెనగ రాబడిపై స్థానికంగా రూ. 4600–5500, హెచ్పిఎస్ గింజలు 60-65 కౌంట్ రూ. 7700-7750, 60 - 70 కౌంట్ రూ. 7600, 40-50 కౌంట్ రూ. 8300-8400, 50-60 కౌంట్ రూ. 8100-8150, ధరతో వ్యాపారమై బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.


కర్ణాటకలోని బళ్లారి, చెల్లకేరి, చిత్రదుర్గ్, గదగ్, లక్ష్మీశ్వర్, హుబ్లీ, రాయిచూర్ ప్రాంతాలలో కలిసి గత వారం 50 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 6000-8000, నిమ్ము సరుకు రూ. 4500–5000, మీడియం రూ.5200-5800, చెల్లకేరిలో హెచ్ఐఎస్ గింజలు కొత్త సరుకు 80-90 కౌంట్ ప్రత్యక్ష ధర రూ. 9800-9850, కళ్యాణి ప్రత్యక్ష ధర రూ. 8400, 70-80 కౌంట్ రూ. 10,000, 90-100 కౌంట్ కొత్త రూ. 9700-9800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని కొడుముడి, శేవూరు, దిండివనం, అవలూరుపేట, జైగుండం ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 2000-2500 బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 7000-7450, మీడియం రూ. 6000-6500, త్రిచన్లోడ్లో 2500 బస్తాల వేరుసెనగ గింజల రాబడిపై ప్రతి 240 కిలోలు రూ. 18,300-23,400 మరియు అలంగుడిలో 1000 బస్తాల గింజలు 50-60 కౌంట్ రూ. 11,000, 80-90 కౌంట్ రూ. 10,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు