పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు
ఈ ఏడాది మిర్చి రైతులకు లాభసాటి ధరలు లభ్యమైనందున పంజాబ్ లోని సునామ్, ఫిరోజ్్పూర్ మరియు పరిసర ప్రాంతాలలో మిర్చి సేద్యం భారీగా విస్తరించింది. పచ్చి కాయలు కొత్త సరుకు ప్రతి కిలో రూ. 5-7 ధరతో అమ్మ కమవుతున్నది. వాతావరణం సానుకూలించినట్లయితే మరో వారం రోజుల తర్వాత మిర్చి రాబడులు పోటెత్తగలవని తెలుస్తోంది. అత్యధికంగా ఈ సరుకు పంజాబ్, హర్యాణా, ఉత్తర ప్రదేశ్, దిల్లీ ప్రాంతాలలో అమ్మ కమయ్యే అవకాశం ఉంది. ధరలు తగ్గినట్లయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు