వేరుసెనగకు పెరిగిన గిరాకీ

 


 దేశంలో ప్రస్తుతం గ్రీష్మకాలం వేరుసెనగ సేద్యం ముగిసినందున విత్తుల కోసం డిమాండ్ చరమాంకంలో పడిందున విత్తుల ధరలు కొంతమేర ఊరట కలిగిస్తున్నాయి. అయితే, వంటనూనెలకు ఇనుమడిస్తున్న డిమాండ్తో అన్ని రకాల నూనెలకు మద్దతు లభిస్తున్నది. ఫలితంగా వేరుసెనగ ధరలు పురోగమించగలవు.



తెలంగాణలోని గద్వాల, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, సూర్యాపేట, తిరుమలగిరి, వరంగల్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 70-80 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 3500-6600, వనపర్తిలో గత వారం కేవలం 6-7 వేల బస్తాలు రూ.5000-6600, హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 9400, 7080 కౌంట్ రూ. 9600, 60-70 కౌంట్ రూ. 9800-10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని గద్వాల, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, సూర్యపేట, తిరుమల్ గిరి, వరంగల్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి సుమారు 70-80 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై రూ. 3500-6600 మరియు వనపర్తిలో గత వారం కేవలం 6-7 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5000-6600, హెచ్ఐఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 9400, 70-80 కౌంట్ రూ.9600, 60-70 కౌంట్ రూ. 9800-10,000 ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని నరాలలో ప్రతి రోజు 15–16 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై 42 కిలోల బస్తా రూ.2600-3000, హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 9200-9300, 70-80 కౌంట్ రూ. 9800, 60-70 కౌంట్ రూ. 10,200 మరియు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలలో గత వారం 70-80 వేల బస్తాలు, కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాలలో గత వారం 12-15 వేల సరుకు రాబడిపై రూ. 5700-6600, హెచ్పీఎస్ గింజలు 80-90 స్థానికంగా రూ. 9100-9200, చెన్నై డెలివరి 70-80 కౌంట్ రూ. 9500, 60-70 కౌంట్ రూ. 9800, మహారాష్ట్ర డెలివరి రూ. 10,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


గుజరాత్లోని రాజ్కోట్, దిసా, గోండల్, పాలన ప్పూర్, జునాగఢ్ మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో సుమారు 1.00-1.50 లక్షల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6000-6150, మీడియం రూ.5500-5800, హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 8700, 60-70 కౌంట్ రూ. 9300, 50-60 కౌంట్ రూ. 9700, 140–160 కౌంట్ రూ.8000 ప్రతి క్వింటాలు ధరతో ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలిత్పూర్ మరియు 

మధ్య ప్రదేశ్లోని శివపురి ప్రాంతాలలో రాబడులు తగ్గి 15-16 వేల బస్తాల సరుకు రాబడిపై 4500-5600, 70-80 కౌంట్ రూ. 9300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అయింది. 

రాజస్తాన్లోని బికనీర్లో ప్రతి రోజు 30-40 వేల బస్తాలు, మెడతా, జైపూర్, జోధ్ పూర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 15-20 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై స్థానికంగా 000500, హెచ్పిఎస్ గింజలు 60-65 కౌంట్ రూ. 7600-7800, 60-70 కౌంట్ రూ. 8000, 40-50 కౌంట్ రూ. 8100-8200, 50-60 కౌంట్ రూ. 8300-8400 ప్రతి క్వింటాలు ధరతో


కర్ణాటకలోని చిత్రదుర్గ్, రాయిచూర్ ప్రాంతాలలో కలిసి గత వారం కేవలం 20-25 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ.5500-6800, మరూ. 400-5000 మరియు చెల్లకేరిలో హెచ్పిఎస్ గింజలు కొత్త సరుకు 80-90 కౌంట్ ప్రత్యక్ష ధర రూ. 9350, 90-100 కౌంట్ రూ. 9200, కళ్యాణి ప్రత్యక్ష ధర రూ. 8000-8100, రూ. 9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog