తగ్గిన కందిపప్పు గిరాకీ

 

అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు 5 డాలర్లు తగ్గి 825 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున మహారాష్ట్రలోని ముంబెల్డో కొత్త లెమన్ కందులు రూ.150 తగ్గి రూ. 6275-6300, అరుశ రూ.5500-5600, మొజాంబిక్, గజరి రూ. 5450-5500, మాలవి కందులు రూ. 4900-5000, సూడాన్ సరుకు రూ. 6500-6600, మట్వారా రూ. 5450-5500 ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని అకోలా, బుల్డానా ప్రాంతాలలో రాబడులు తగ్గాయి స్థానిక మార్కెట్లలో రూ. 6000-6300 ధరతో వ్యాపారమైంది. గత వారం విదర్భ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల కందులు రూ. 6700, దిల్లీలో లెమన్ సరుకు రూ. 6600-6700,

 కర్ణాటకలోని కల్బుర్గి, రాయిచూర్, యాద్గిర్, ముద్దెబిహాల్, బీదర్, బాల్కీ ప్రాంతా అన్ని మార్కెట్లలో కలిసి 15-20 వేల బస్తాల కందుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ.5800-6450 ప్రతి క్వింటాలు ధరతో వాయ్పారమైంది. మహారాష్ట్ర ఉత్పాదక కేంద్రాలలో 30-35 వేల బస్తాల రాబడిపై రూ. 6400-6600, లాతూర్లో 63-నంబర్ మరియు మారుతి కందులు రూ.6500-6600, తెల్ల కందులు రూ. 6000-6400, అకోలాలో గులాబీ కందులు రూ.6600-6700, పప్పు మేలిమి రకం రూ. 9500-9600, మీడియం రూ.9200-9300, సవానంబర్ రూ. 8500-8600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

గుజరాత్లోని రాజ్కోట్, గోండల్, బరూచ్, హిమ్మత్లనర్, జూనాగఢ్ ప్రాంతాలలో 15-16 వేల బస్తాల రాబడిపే రూ. 5250-5500, 

ఖమ్మంలో రూ. 6000, సార్టెక్స్ పప్పు రూ. 8600, వినుకొండలో రూ. 6250, పప్పు సార్టెక్స్ రూ. 8650, నాన్ సార్టెక్స్ రూ. 8250, పొదిలిలో కందులు రూ. 6325 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog