సోమవారం అన్గార్బుల్డ్ మిరియాలు రూ. 507 కి చేరిన తరువాత శుక్రవారం నాటికి తగ్గి రూ. ,రూ. 502, గార్బల్డ్ రూ. 527 నుండి తగ్గి రూ. 522 ప్రతి కిలోకు చేరింది. కర్ణాటకలో గురువారం నాడు కొత్త మిరియాలు రూ. 505, బోల్డ్ రకం రూ. 515 ప్రతి కిలో ధరతో వ్యాపారమెంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు