సోమవారం అన్గార్బుల్డ్ మిరియాలు రూ. 507 కి చేరిన తరువాత శుక్రవారం నాటికి తగ్గి రూ. ,రూ. 502, గార్బల్డ్ రూ. 527 నుండి తగ్గి రూ. 522 ప్రతి కిలోకు చేరింది. కర్ణాటకలో గురువారం నాడు కొత్త మిరియాలు రూ. 505, బోల్డ్ రకం రూ. 515 ప్రతి కిలో ధరతో వ్యాపారమెంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు