గసగసాలు

 



హైదరాబాద్ వ్యాపారస్తుల కథనం ప్రకారం టర్కీ నుండి గసగసాల సర ఫరా పెరగడంతో మార్కెట్లలో కిరాణా వ్యాపారులు తమ అవసరాలకు అనుగు ణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున గత వారం దేశీయ సరుకు ధర రూ.3000-4000 ప్రతి క్వింటాలుకు తగ్గాయి.


 నిమచ్లో గత వారం . 800-1000 బస్తాల కొత్త గసగసాల రాబడి కాగా యావరేజ్ రూ. 80,000–85,000, మీడియం రూ.95,000-1,00,000, నాణ్యమైన సరుకు. రూ.1,20,000-1,30,000, జాప్రాలో 100-150 బస్తాలు మీడియం రూ. 80,000–81,000, మీడియం బెస్ట్ రూ.85,000-90,000, నాణ్యమైన సరుకు రూ. 1,00,000–1,10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog