బఠాణీలు స్థిరం

 


 ఉత్తరప్రదేశ్లోని మహోబాలో దినసరి 2000-2500 బస్తాల రాబడిపై సాదా బఠానీలు రూ. 4400-4700, పాలిష్ సరుకు రూ. 400 - 53000, ఆకుపచ్చ సరుకు రూ. 3000-3800, ఉరె లో 400 500ల సరుకు రాబడిపై తెల్ల బఠానీలు రూ. 4200-4700 మరియు 500 బస్తాల ఆకుపచ్చ బఠా నీల రాబడిపై రూ. 3100-3500, కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 4700-4950, మధ్యప్రదేశ్ సరుకు రూ. 4650-4900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం