గింజరకం చింతపండుకు డిమాండ్

 


 దక్షిణాది రాష్ట్రాలలో వచ్చే దసరా, దీపావళి పండుగల కోసం సంతృప్తికరమైన డిమాండ్ నెలకొన్నందున గింజ రకం చింతపండు నుండి ఫ్లవర్ తయారీ వ్యాపారుల కొనుగోళ్లు ఊపందుకున్నందున గింజ రకం చింతపండు ధరలకు మద్దతు లభిస్తున్నది.


ఆంధ్ర ప్రదేశ్ లోని హిందూపూర్ లో గత వారం 8-10 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సిల్వర్ నాణ్యమైన సరుకు ప్రతి క్వింటాలు రూ. 18,000-24,220, మేలిమి రకం రూ. 13,000-16,000, మీడియం రూ. 12,000-12,500, యావరేజ్ సరుకు రూ. 10,000-11,000, ఫ్లవర్ స్పెషల్ సరుకు రూ. 8500-9500, మీడియం రూ. 8000-8500, యావరేజ్ రూ. 6500-7000 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమెంది.

పుంగనూరు, మదనపల్లి ప్రాంతాలలో గత వారం 25-30 వాహనాల సరుకు అమ్మకం కాగా, మేలిమి రకం రూ. 11,500-13,000, చపాతీ రూ. 920010,500, ఫ్లవర్ మహారాష్ట్ర సరుకు రూ. 7500-8000, గింజ సరుకు రూ. 3500-3600, ఫ్లవర్ స్థానికంగా రూ. 6500-7500, గింజ సరుకు రూ. 27003000, సాలూరులో 15-20 వాహనాల సరుకు అమ్మకంపై సెమి-ఫ్లవర్ బెస్ట్ రాజమండ్రి, కాకినాడ డెలివరి రూ. 9450-9500, మీడియం రూ. 7200-7500, యావరేజ్ రూ. 5600-5700, నాణ్యమైన గింజ సరుకు రూ. 3500-3600, మీడియం రూ. 3000-3300 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది.

తమిళనాడులోని కృష్ణగిరిలో గత వారం 6-7 వాహనాల సరుకు రాబడిపై చపాతి రంగు సరుకు రూ. 4500-5500, మీడియం గింజ సరుకు రూ. 2800-3300, పాపరంపట్టిలో 20-25 వాహనాల సరుకు అమ్మకంపై చపాతీ స్థానికంగా రూ. 9000 -9200, మహారాష్ట్ర సరుకు రూ. 10,000-10,200, గింజ సరుకు రూ. 3000- 3400, స్థానికంగా రూ. 2800-3000, నలగ్గొట్టని చింతపండు మహారాష్ట్ర సరుకు రూ. 2400-2500, స్థానికంగా రూ. 2000-2200,సేలంలో 15-20 వాహనాల సరుకు అమ్మకంపై మేలిమి రకం చింతపండు రూ. 11,000-13,000, చపాతీ స్థానికంగా రూ. 9200-9500, మహారాష్ట్ర సరుకు రూ. 10,200, ఫ్లవర్ రూ. 7500-8500, స్థానికంగా రూ. 6500-7000, గింజసరుకు రూ. 3000-3300, స్థానికంగా రూ. 2000-2200, కంబం, ధర్మపురి ప్రాంతాలలో 10-12 వాహనాలు ఫ్లవర్ నాణ్యమైన సరుకు స్థానికంగా రూ. 6500-7000, మహారాష్ట్ర ఫ్లవర్ రూ. 8500-9000, స్థానికంగా గింజ సరుకు రూ. 2800-3200, నలగ్గొట్టని చింతపండు రూ. 2000-2500, బీహార్ మరియు ఝార్ఖండ్ లో కలిసి ప్రతి రోజు 6-7 వాహనాల సరుకు అమ్మకంపై గింజ సరుకు రూ. 2250-2800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది

తెలంగాణలోని హైదరాబాద్లో 3-4 వాహనాల సరుకు రాబడిపై మహారాష్ట్ర సరుకు ఎసి రూ. 7500-8500, నాణ్య మైన సరుకు రూ. 9500-10,000, స్థానికంగా రూ. 6500-7500, కర్ణాటక ఫ్లవర్ రూ. 6500-7500, హిందూపూర్ సరుకు రూ. 5000-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది

కర్ణాటకలోని తుంకూరులో 1-2 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై సిల్వర్ రూ. 20,000-22,000, మేలిమి రకం రూ. 16,000-18,000, మీడియం రూ. 12,000-14,000, యావరేజ్ రూ. 10,000-11,000, ఫ్లవర్ మీడియం 4500-5500, బెల్గాంలో 1-2 వాహనాలు సరుకు అమ్మకంపై స్థానికంగా రూ. 7000-7500, స్థానికంగా రంగు వెలిసిన సరుకు రూ. 6500-7000, మహారాష్ట్ర ఫ్లవర్ రూ. 9000-10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని బార్లీ, లాతూర్, ఉర్దర్, అహ్మద్ నగర్ ప్రాంతాలలో నాణ్యమైన ఎసి సరుకు రూ. 7800-8500, మధ్య ప్రదేశ్ లోని ఇండోర్‌లో ఓం బ్రాండ్ రూ. 9500, ఫ్లవర్ మీడియం రూ. 6500-7500, గింజ సరుకు రూ. 3450-3600, ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ లో గత వారం 12-15 వాహనాల సరుకు అమ్మకంపై గత ఏడాది నిల్వ అయిన సరుకు రూ. 3200-3300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

చింతగింజలు : ఆంధ్రప్రదేశ్ లోని హిందూపూర్ లో, గత వారం 4-5 వాహనాల చింతగింజల రాబడిపై రూ. 1750-1800, పప్పు రూ. 2950-3000, పిండి రూ. 4500-4600, పుంగనూరులో చింతగింజలు రూ. 1700, పప్పు రూ. 2900, పిండి రూ. 4500-4600, సాలూరులో 2 వాహనాల సరుకు అమ్మకంపై చింతగింజలు రూ. 1500-1550, పుంగనూరు డెలివరి రూ. 1750-1800, సిద్దిపేటలో రూ. 1700-1750, పప్పు రూ. 2900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటక లోని తుంకూరులో గత వారం 2-3 వాహనాల చింత గింజల రాబడి పై స్థానికంగా రూ. 1500, మహారాష్ట్రలోని 385బార్లీలో రూ. 1750-1800, ఉగ్గిర్, లాతూర్ లో రూ. 1650-1700, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతంచింతగింజలు బార్టీ డెలివరి రూ. 2000,తమిళనాడులోని పాపరంపట్టి, క్రిష్ణగిరిప్రాంతాలలో 4-5 వాహనాలు రూ. 1550 ధరతో వ్యాపారమై పశుగ్రాసం కోసం రవాణా అవుతున్నది.

Comments

Popular posts from this blog