బఠాణీ

 

ఉత్తర ప్రదేశ్లోని అన్ని బఠానీల ఉత్పాదక కేంద్రాలలో రాబడులు పెరగడంతో ధర రూ. 300-400 ప్రతి క్వింటాలుకు పెరిగింది.


 మరియు లలిత్పూర్లో రాబడులు పెరిగి 15 వేల బస్తాలు, ఉరైలో 5 వేల బస్తాలు, మహోబాలో 2-3 వేల బస్తాలు, ఝాన్సీలో 500-600 బస్తాల కొత్త బఠాణీల రాబడిపై రూ. 4200-4500, పాలిష్ సరుకు రూ. 4800-5200, కాన్పూర్లో మీడియం పాత సరుకు రూ.4800-5100, సాధారణ రకం రూ. 4200-4500 ధరతో వ్యాపారమెంది. జాలోన్లో 1000 బస్తాల రాబడిపై తెల్ల బఠానీలు రూ. 4700-5300, ఆకుపచ్చ సరుకు రూ. 5600-5900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గత వారం ఉత్తరప్రదేశ్ నుండి మిషీన్ క్లీన్ తెల్ల బఠానీలు, ఆకుపచ్చ బఠానీలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణల కోసం రవాణా అవుతున్నాయి.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం