గత వారం ఉత్పాదక కేంద్రాలలో రాబడులు కొనసాగినప్పటికీ, స్టాకిస్టుల కొనుగోళ్లతో ధర రూ. 75-100 పెరిగింది.
ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ప్రతి రోజు 7-8 వేల బస్తాల కొత్త బఠానీల రాబడిపై రూ. 5000-5300, ఝాన్సీలో 3-4 వేల బస్తాల రాబడి కాగా, మీడియం రూ. 4300-4800 మరియు కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 4950-5150, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 4850-5050 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు