ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటిలో నిల్వ అయిన నల్లబొబ్బర్లు 6500-6600, తెలుపు, ఎరుపు రకాలు రూ. 5400-5500, పొదిలిలో ప్రతి రోజు 2-3 వాహనాల సరుకు అమ్మకంపై రూ. 5350-5400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని కుష్టగి ప్రాంతంలో 2-3 లారీల బొబ్బర్ల రాబడిపె రూ. 6900-7000, కొప్పల్ లో 400-500 బస్తాల రాబడిపె రూ. 6800-7000 ధరతో వ్యాపారమెంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు