మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రముఖ మెంతుల ఉత్పాదక రాష్ట్రాలలో భారీగా సరుకు నిల్వలు ఉన్నందున మరియు పంట విత్తే సమయం చేరువలో ఉండడం వలన స్టాకిస్టుల అమ్మకాలు పెరుగుతున్నాయి.
తద్వారా మధ్య ప్రదేశ్ లోని జావ్రాలో గత వారం 17–18 వేల బస్తాల మెంతుల రాబడిపై రూ. 4000-4100, మీడియం రూ. 4500-5000, మీడియం బెస్ట్ రూ. 5200-5500, నాణ్యమైన సరుకు రూ. 6500-7000, నాణ్యమైన ఫాఫ్ రూ. 8000-8500 మరియు
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు